BigTV English

Ayodhya Ram Mandir: అయోధ్యకు చేరుకున్న చంద్రబాబు, పవన్, రజనీకాంత్

Ayodhya Ram Mandir: అయోధ్యకు చేరుకున్న చంద్రబాబు, పవన్, రజనీకాంత్

Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిర పునఃప్రతిష్ఠాపనకు మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమం కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. అయితే ఈ శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే కొందరు ప్రముఖులు అయోధ్యకు చేరుకోగా మరికొందరు ఇవాళ అక్కడికి చేరుకోనున్నారు.


టీడీపీ అధినేత చంద్రబాబు, టాలీవుడ్ పవర్‌ స్టార్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌‌తో పాటు సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా అయోధ్యకు చేరుకున్నారు. ఈ మేరకు చంద్రబాబు ఇప్పటికే పలు ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కల.. 500 ఏళ్ల తర్వాత నెరవేరుతోందని అన్నారు.

అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి సంబంధించి దేశవ్యాప్తంగా మొత్తం 7వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. పునఃప్రతిష్ఠాపనకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×