BigTV English

40 Haitian migrants die: హైతీలో దారుణం, అగ్ని ప్రమాదానికి గురైన వలసదారుల బోటు

40 Haitian migrants die: హైతీలో దారుణం, అగ్ని ప్రమాదానికి గురైన  వలసదారుల బోటు

40 Haitian migrants die: హైతీ దేశానికి చెందిన దాదాపు 80 మందితో వెళ్తున్న బోటు సముద్రంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో దాదాపు 40 వరకు మృతిచెందారు. మరో 40 మందిని హైతీ తీర రక్షణ దళం కాపాడింది.


ఉత్తర హైతీలోని సెయింట్ మిచెల్ పోర్టు నుంచి 80 మందితో బయలుదేరింది ఈ పడవ. కాయ్ కోస్, టర్క్స్‌ నగరానికి ఈ బోటు వెళ్తోంది. ఈ విషయాన్ని కరేబియన్ మైగ్రేషన్ అధారిటీ వెల్లడించింది. గాయపడిన 11 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

బోటు ట్రావెల్ సమయంలో అందులోని కొందరు వెళ్తున్న మార్గం కోసం కొవ్వొత్తులను వెలిగించడానికి అగ్గిపెట్టెను ఉపయోగించారు. గాలికి కొవ్వొత్తులు కింద పడడంతో బోటులోని గ్యాసోలిన్‌తో నింపిన డ్రమ్ములకు అంటుకుందని అంటున్నారు. దీని కారణంగానే పేలుడు సంభవించి బోటు తగలబడి పోయిందన్నది క్షతగ్రాతులు చెబుతున్నారు. మృతి చెందినవారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.


ALSO READ: అమెరికాకు భారత కొత్త రాయబారిగా వినయ్ క్వాత్రా

హైతీని ఆ దేశ ప్రజలు విడిచిపెట్టడానికి కారణాలు లేకపోలేదు. కొన్ని నెలలుగా అక్కడ కొన్ని గ్యాంగులు చెలరేగిపోతున్నాయి. హింసకు దిగుతున్నాయి.. దీని ఫలితంగా అక్కడి ప్రజలు చిన్నారులను పట్టుకుని బోట్లపై పొరుగుదేశాలకు వలసపోతున్నారు. ఈ క్రమంలో ఘటన చోటు చేసుకుంది. ఒక్క జూలైలో వందలాది మంది కెన్యా, మిగిలిన దేశాలకు చేరుకున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నమాట.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×