E-Paper
Advertisement

Boat Capsized at Yemen Coast: యెమెన్ సమీపంలో పడవ బోల్తా.. 49 మంది మృతి!

Boat Capsized at Yemen Coast: యెమెన్ సమీపంలో పడవ బోల్తా.. 49 మంది మృతి!
Advertisement

49 Killed in Boat Capsized at Yemen Coast: యెమెన్ సమీపంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి 49 మంది మృతిచెందారు. మరో 140 మంది వరకు తప్పిపోయారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

వలసదారులతో వెళ్తున్న పడవ యెమెన్ సమీపంలో బోల్తా పడింది. దీంతో పడవలో ప్రయాణిస్తున్న 49 మంది కూలీలు మృతిచెందారు. మరో 140 మంది వరకు నీటిలో మునిగిపోయారు. అంతర్జాతీయ వలస సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 260 మంది సోమాలియాలు, ఇథియోపియన్ లతో గల్ఫ్ ఆఫ్ అడెన్ మీదుగా పడవ వెళ్తున్న క్రమంలో సోమవారం మునిగిపోయింది. సెర్చ్ ఆపరేషన్ చేసి 71 మందిని రక్షించారు.

Advertisement

Also Read: సైన్యం దూసుకొస్తే.. బందీలను కాల్చివేయండి: హమాస్ హెచ్చరిక !

అయితే, ఆఫ్రికాలో పేదరికం కారణంగా పని కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తుంటారు. ఇలా వలసదారులు యెమెన్ మీదుగా తరచుగా వెళ్లే మార్గాలలో ఒకటి. యెమెన్ ఒక దశాబ్దానికి పైగా రక్తపాత అంతర్యుద్ధంలో మునిగిపోయిన విషయం తెలిసిందే.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×