E-Paper
Advertisement

China Space Station Falling : భూమి పై పడనున్న చైనా స్పేస్ స్టేషన్ మాడ్యూల్..

China Space Station Falling : భూమి పై పడనున్న చైనా స్పేస్ స్టేషన్ మాడ్యూల్..
Advertisement

China Space Station Falling : చైనా నుంచి ఇప్పుడు ప్రపంచానికి మరో ముప్పు వాటిల్లనుంది. అంతరిక్షంలో ఉన్న చైనా స్పేస్ స్టేషన్ శకలాలు భూమి మీద పడనున్నాయి. 88 శాతం ప్రజలు నివసించే ప్రదేశంలోనే ఈ శకలాలు పడనున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అంతరిక్షంలో చైనా తన సొంత స్పేస్ స్టేషన్‌ను నిర్మించే పనిలో ఉంది. అతి త్వరలోనే ఈ లక్ష్యాన్ని చైనా చేరుకోనుంది. దీనిలో భాగంగా న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ మాడ్యూల్‌ను చైనా గత వారం అంతరిక్షంలో ప్రయోగించింది. అంతరిక్ష్యంలోకి వెళ్లిన తరువాత అది మళ్లీ తిరిగి భూకక్ష్యలోకి ఎంటర్ అవుతుంది. భూ కక్ష్యలోకి రాగానే ఆ స్పేస్ స్టేషన్ భాగాలన్నీ ముక్కలుగా విడిపోయి భూమి మీద పడతాయి. అయితే అది భూమి మీద సరిగ్గా ఎక్కడ పడనుందనే విషయాలు మాత్రమే శాస్త్రవేత్తలు అక్యురేట్‌గా వెళ్లడించలేదు.

లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ సాయంతో ఈ న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌ను అంతరిక్షంలోకి పంపించారు. ఈ స్పేస్‌స్టేషన్ లాంచ్ ప్రయోగం సక్సస్ అయినట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. లక్ష్యిన్ని చేరుకున్న 48 గంటల తరువాత ఈ రాకెట్ భూభాగంలోకి తిరిగి రానుందన్నారు. 88 శాతం ప్రజలు నివసించే ప్రాంతంలో పడనుందని చెబుతున్నా.. జనాభా సాంద్రత తక్కువగా ఉన్న చోట, సముద్రం, ఎడారి, అడువులు లాంటి ప్రదేశంలోనే ఈ స్పేస్ స్టేషన్ శకలాలు పడనున్నాయి.

Advertisement

ఈ న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ మాడ్యూల్ 10 అంతస్థుల భవనం అంత ఎత్తులో ఉంటుంది. 2020 నుంచి చైనా ఇలాంటి స్పేస్ స్టేషన్ మాడ్యూల్స్‌ను ఇదివరకే 3 సార్లు ప్రయోగించి. ఆ మూడు సార్లు కూడా ఇలాగే ఆ స్పేస్ స్టేషన్ శకలాలు భూవాతావరణ కక్ష్యలోకి ప్రవేశించి సముద్రం, ఖాళీ ప్రదేశంలో పడిపోయాయి.

Tags

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×