E-Paper
Advertisement

Germany: గంజాయి వినియోగం చట్టబద్ధం.. జర్మనీలో కొత్త చట్టం

Germany: గంజాయి వినియోగం చట్టబద్ధం.. జర్మనీలో కొత్త చట్టం
Advertisement
German legalise recreational cannabis
German legalise recreational cannabis

German legalise recreational cannabis: గంజాయి సాగును చట్టబద్ధం చేస్తూ జర్మనీ పార్లమెంట్‌ తాజాగా బిల్లు పాస్‌ చేసింది. కానీ 18 ఏళ్లలోపు ఉన్నవారిని నిషేధించింది. ప్రతిపక్షాలు, వైద్య సంఘాల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి పార్లమెంట్‌ శుక్రవారం ఓటు వేసింది

కొత్త చట్టం ప్రకారం.. నియంత్రిత గంజాయి సాగు సంఘాల ద్వారా వ్యక్తిగత ఉపయోగం కోసం రోజుకు 25 గ్రాముల ఔషధాన్ని పొందడంతోపాటు ఇంట్లో మూడు మొక్కల ఉండవచ్చు అని తెలిపింది. ఈ మార్పులకు జర్మనీ, యూరప్‌ వంటి దేశాలు 2021-23లో మాదకద్రవ్యాల వినోద వినియోగాన్ని చట్టబద్ధం చేస్తు.. స్వేచ్ఛాయుత విధానాలు అవలంబిస్తున్నారు.

Advertisement

Read More: యుద్ధం తర్వాత.. నెతన్యాహు ప్లాన్ ఏంటంటే..?

నెదర్లాండ్స్‌ కూడా ఇదే విధనాన్ని పాటిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో దేశంలోని కొన్ని ప్రాంతాలు పర్యాటకులు, నాన్ రెసిడెంట్‌లకు అమ్మకాలను తగ్గించడం ప్రారంభించింది. పార్లమెంట్‌లో ఈ చట్టానికి ఓటింగ్‌కు ముందు దీనికి అందరు మద్దతే ఇవ్వాలని ఆరోగ్య మంత్రి కార్ల్‌ లాటర్‌బాచ్‌ సభ్యులను కోరారు.

Advertisement

ప్రస్తుతం మన దేశాంలో ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం మన అందరికి మంచిదని తెలిపారు. దేశంలోని యువత అధిక సంఖ్యలో బ్లాక్‌ మార్కెట్‌లో గంజాయిని ఉపయోగిస్తున్నారు. అందులో అధిక మొతాదులో ఇసుక, హెయిర్‌స్ప్రే, టాల్కమ్ పౌడర్, సుగంధ ద్రవ్యాలు, గాజు, సీసం కూడా ఉన్నాయి. దీంతో ఆ గంజాయి కలుషితమై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Tags

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×