BigTV English
Advertisement

Indonesia : బొగ్గు గనిలో బ్లాస్ట్.. పదిమంది కార్మికులు మృతి..

Indonesia : బొగ్గు గనిలో బ్లాస్ట్.. పదిమంది కార్మికులు మృతి..

Indonesia : ఇండోనేసియాలోని ఓ బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. పశ్చిమ సమత్రా ప్రావిన్స్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది కార్మికులు మృతి చెందారు. ప్రైవేటు కంపెనీకి చెందిన కోల్‌మైన్‌లో ప్రమాదకరమైన మీథేన్‌ లాంటి వాయువుల కారణంగానే పేలుడు జరిగిందని అధికారులు వెల్లడించారు. బ్లాస్ట్‌ కారణంగా గాయపడిన మరో నలుగురిని సహాయక సిబ్బంది కాపాడారు.


విషవాయువులు పీల్చడం వల్లనే కార్మికులు మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. 800 అడుగుల పొడవున్న గని కావడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎక్కువ శాతం కాలిన గాయాలతోనే చనిపోయారని తేలింది. దాంతోపాటు ఊపిరి ఆడకపోవడంతో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు


Tags

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×