E-Paper
Advertisement

KTR : త్వరలో విద్యార్ధులందరికీ లాప్‌టాప్‌లు అందిస్తాం : కేటీఆర్

KTR : త్వరలో విద్యార్ధులందరికీ లాప్‌టాప్‌లు అందిస్తాం : కేటీఆర్

KTR : బాసర ట్రిపుల్‌ ఐటీలో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన మంత్రి కేటీఆర్‌.. బాసర ట్రిపుల్‌ ఐటీలో కల్పిస్తున్న సౌకర్యాలపై వివరించారు. ఇంజనీరింగ్‌ పిల్లలందరికీ గతంలో ల్యాప్‌టాప్‌లు అందిస్తామని హామీఇచ్చామని, ఆ హామీని ఇప్పుడు నెరవేరుస్తున్నామన్నారు. 2 వేల 200 ల్యాప్‌టాప్‌లను విద్యార్థులందరికీ అందిస్తున్నామని తెలిపారు. అలాగే పీ1, పీ2 తరగతుల విద్యార్థులకు 1,500 డెస్క్‌ టాప్‌లను అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×