BigTV English
Advertisement

KTR : త్వరలో విద్యార్ధులందరికీ లాప్‌టాప్‌లు అందిస్తాం : కేటీఆర్

KTR : త్వరలో విద్యార్ధులందరికీ లాప్‌టాప్‌లు అందిస్తాం : కేటీఆర్

KTR : బాసర ట్రిపుల్‌ ఐటీలో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన మంత్రి కేటీఆర్‌.. బాసర ట్రిపుల్‌ ఐటీలో కల్పిస్తున్న సౌకర్యాలపై వివరించారు. ఇంజనీరింగ్‌ పిల్లలందరికీ గతంలో ల్యాప్‌టాప్‌లు అందిస్తామని హామీఇచ్చామని, ఆ హామీని ఇప్పుడు నెరవేరుస్తున్నామన్నారు. 2 వేల 200 ల్యాప్‌టాప్‌లను విద్యార్థులందరికీ అందిస్తున్నామని తెలిపారు. అలాగే పీ1, పీ2 తరగతుల విద్యార్థులకు 1,500 డెస్క్‌ టాప్‌లను అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×