E-Paper
Advertisement

International:ఆయిల్ ట్యాంకర్ బోల్తా..16 మంది మృతి అందులో 13 మంది భారతీయులు

International:ఆయిల్ ట్యాంకర్ బోల్తా..16 మంది మృతి అందులో 13 మంది భారతీయులు
Advertisement

13 Indians Among 16 Crew Members Missing After Oil Tanker Capsizes Off Oman
ఒమన్ సముద్ర తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.కొమెరోస్ జెండాతో 16 మంది సిబ్భందితో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మొత్తం 16 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఓ ప్రకటన జారీ చేసింది. డుక్మ్ సమీపంలో హఠాత్తుగా ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీనితో ఆ ట్యాంకర్ లో ప్రయాణిస్తున్న 16 మంది సిబ్బంది మృతి చెందగా అందులో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంకకు చెందిన వారు ఉన్నారని తెలిపింది. ఆయిల్ ట్యాంకర్ లో ఉన్న వారెవారు మొత్తం గల్లంతయ్యారని తెలిపింది.

ట్యాంకర్ తల్లక్రిందులుగా పడి..

Advertisement

ప్రస్తుతం వారి ఆచూకీ దొరకడం కూడా కష్టమవుతోంది. ట్యాంకర్ తల్లక్రిందులుగా పడిపోవడంతో మృత దేహాలను తీయడం కష్టంగా మారిందని చెబుతోంది. అయితే రెస్స్కూ టీమ్ రంగంలో దిగి ఆయిల్ ట్యాంకర్ ను బయటకు లాగే ప్రయత్నం చేస్తోంది. ట్యాంకర్ లో ఉన్న ఆయిల్ మొత్తం సముద్రం పాలయింది. ఈ ట్యాంకర్ ను 2007లో రూపొందించారు. ప్రత్యేకంగా ఆయిల్ ఉత్పత్తుల కోసం ఈ ట్యాంకర్ ను ఉపయోగిస్తున్నారు. చిన్న పాటి సముద్ర తీర ప్రయాణాలకు మాత్రమే దీనిని వినియోగిస్తారని ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలియజేసింది. రాస్ మద్రాకాకు 25 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×