E-Paper
Advertisement

చైనాలో భారీ పేలుడు.. 82 మంది కార్మికులు మృతి..!

చైనాలో భారీ పేలుడు.. 82 మంది కార్మికులు మృతి..!
Advertisement

Coal Mine: చైనాలోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ 82 మంది కార్మికులు మరణించారు. మరియ ఇంకో తొమ్మిది మంది ఆచూకీ కోసం అక్కడ రెస్యూ టీం ప్రయత్నిస్తుందని సచాచారం. ఈ సంఘటనతో అక్కడి ప్రాంతమంతా ఆదోళనకు గురయ్యింది. చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. రాత్రి 7:29 గంటలకు ఇది జరిగింది.

Also Read: జైలుకెళ్లినా సీటు కదలదు.. కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన డెమోల దందా..!

రాత్రి సమయంలో..

Advertisement

రాత్రి బొగ్గు గన్నుల్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించి నట్టు అక్కడి మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదం సమయంలో కనీసం అక్కడ 247 మంది కార్మికులు ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ స్పందించారు. బోగ్గు గనుల్లో ప్రామాదానికి గురైన కార్మికులకు అన్ని రకాల చర్యలను తీసుకోవాలని అధికారులకు జిన్ పింగ్ ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు అండగా నిలవాలని తెలిపారు. పేలుడుకు గల కారణాలు తెలుసు కోవాలని తెలిపారు. ఈ సంఘనకు కారనమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

Also read: సరికొత్త హంగులతో గోల్డెన్ చారియట్.. సౌత్ ఇండియన్ టూర్‌ కు మీరు రెడీనా?

Related News

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

హర్మూజ్‌ జలసంధిలో యుద్ధమేఘాలు.. రాకెట్ల సాయంతో సముద్రంలోకి సీమైన్స్‌, పేల్చిన అమెరికా

Big Stories

Advertisement
×