E-Paper
Advertisement

International: ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో భారతీయులు క్షేమం

International: ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో భారతీయులు క్షేమం
Advertisement

Oil tanker capsizes in Oman 8 Indians among 9 rescued
ఒమన్ సముద్ర ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ప్రమాదంలో 16 మంది మృతి చెందినట్లుగా వార్తా కథనాలు వచ్చాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే భారత్ నావికా దళానికి చెందిన రెస్క్యూ టీమ్ రంగంలో దిగింది. సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. మునిగిన ఆయిల్ ట్యాంకర్ కింద చిక్కుకున్న 16 మందిలో 9 మంది సిబ్బందిని భారత నావికా దళం కాపాడింది. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రక్షించిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది భారతీయులు, ఓ శ్రీలంక జాతీయుడు ఉన్నారు. మునిగిపోయిన మరికొందరు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ఒమన్ అధికారుల అనుమతి

Advertisement

ఒమన్ సముద్ర తీరంలో కొమెరోస్ జెండాతో 16 మంది సిబ్భందితో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన దుర్ఘటనలో 16 మంది మృతి చెందిన విషయాన్ని ధృవీకరిస్తూ ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఓ ప్రకటన జారీ చేసిన విషయం విదితమే. ప్రమాదంలో చిక్కుకున్న భారతీయులను రక్షించే విషయంలో ఒమన్ అధికారులతో భారత నావికా దళ అధికారులు చర్చలు జరిపి వారి అనుమతితోనే రెస్క్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×