E-Paper
Advertisement

Twitter Layoffs Begin : ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ స్టార్ట్..

Twitter Layoffs Begin : ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ స్టార్ట్..
Advertisement

Twitter Layoffs Begin : ట్విట్టర్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టారు ఎలాన్ మస్క్. వచ్చీరాగానే ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌తో సహా మరికొంత మందిని తొలగించారు. మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కొనుగోలు జరిగే సమయంలో 75 శాతం ఉద్యోగులను తొలగించబోతున్నట్లు తెలిపారట. రానున్న రోజుల్లో మరింత మందికి పింక్ స్లిప్ ఇచ్చి ఇంటికి పంపించి వేయనున్నారు ట్విట్టర్ నూతన చైర్మన్.

ట్విట్టర్‌లో సుమారు 7,500 ఉద్యోగులు పనిచేస్తున్నారు. 75 శాతం మందిని తొలగిస్తున్నారనే టాక్ వినబడింది.. ఈ లెక్కన 5వేల మంది ఉద్యోగాలు గాల్లో వేలాడుతున్నాయ. ట్విట్టర్‌ నుంచి తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను నవంబర్ 1లోగా తయారు రెడీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారట ఎలాన్ మస్క్.

Advertisement

ఇకపై ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్లకు ఎక్కువగా స్థానం ఉండకపోవచ్చు. ట్విట్టర్‌ను ముందుగా కొనేందుకు మస్క్ వెనకబడ్డానికి కారణం కూడా ఫేక్ అకౌంట్లే. ట్విట్టర్లో పోస్ట్ అయ్యే ప్రతీ కంటెంట్‌ను సమీక్షించేందుకు ప్రత్యేకంగా ‘కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్’ను ఏర్పాటు చేయనున్నారు ఎలాన్ మస్క్.

https://twitter.com/vijaygajera/status/1586959632408289280?s=20&t=jUEKDX7MRY8ZQiJUrP5HMQ

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×