E-Paper
Advertisement

Vidadala Rajini: ఉద్యోగాలన్నారు..మోసం చేశారు.. రజినిపై కంప్లైంట్‌

Vidadala Rajini: ఉద్యోగాలన్నారు..మోసం చేశారు.. రజినిపై కంప్లైంట్‌

Vidadala Rajini : మరో వివాదంలో చిక్కుకున్నారు మాజీమంత్రి వ విడదల రజిని. రజిని మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ వద్ద 5 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఎస్పీకి ఫిర్యాదు వెళ్లింది . రజిని పిఎలు శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, శ్రీగణేష్‌కి డబ్బులు ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. చిలకలూరిపేటకి చెందిన పలువురు వైసీపీ నేతలు ఎస్సీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో చిలకలూరిపేట మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్న కూడా ఉన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు వాపోతున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×