E-Paper
Advertisement

Vidadala Rajini: ఉద్యోగాలన్నారు..మోసం చేశారు.. రజినిపై కంప్లైంట్‌

Vidadala Rajini: ఉద్యోగాలన్నారు..మోసం చేశారు.. రజినిపై కంప్లైంట్‌
Advertisement

Vidadala Rajini : మరో వివాదంలో చిక్కుకున్నారు మాజీమంత్రి వ విడదల రజిని. రజిని మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ వద్ద 5 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఎస్పీకి ఫిర్యాదు వెళ్లింది . రజిని పిఎలు శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, శ్రీగణేష్‌కి డబ్బులు ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. చిలకలూరిపేటకి చెందిన పలువురు వైసీపీ నేతలు ఎస్సీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో చిలకలూరిపేట మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్న కూడా ఉన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు వాపోతున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×