E-Paper
Advertisement

Hepatitis Viruses in India: విజృంభిస్తున్న హెపటైటిస్.. రోజులు 3,500 మరణాలు.. రెండో స్థానంలో భారత్!

Hepatitis Viruses in India: విజృంభిస్తున్న హెపటైటిస్.. రోజులు 3,500 మరణాలు.. రెండో స్థానంలో భారత్!
Advertisement

Hepatitis Virus Kill 3,500 People a Day- WHO: ఇండియాలో హెపటైటిస్ బి,సి కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2022వ సంవత్సరంలో అత్యధిక హెపటైటిస్ (కాలేయ వాపు) కేసుల నమోదైన దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండవ స్థానంలో ఉంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తాజా నివేదికలో వెల్లడించింది. కాలేయం ఇన్ ఫ్ల మేషన్ తలెత్తడం వల్ల హెపటైటిస్ అనే వ్యాధి వస్తుంది.

దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ వ్యాధి వల్ల మరణాలు కూడ సంభవించవచ్చు. ప్రంపంచ వ్యాప్తంగా 2022 లో 25. 4 కోట్ల మంది హెపటైటిస్-బితో, 5 కోట్ల మంది హెపటైటిస్-సితో బాధపడుతున్నారని తాజా నివేదికలో డబ్ల్యూహెచ్ వో తాజా నివేదికలో వెల్లడించింది.

Advertisement

Also Read: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ లీడర్ హనియే ముగ్గురు కుమారులు మృతి

వైరల్ హెపటైటిస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 3,500 మంది మృత్యువాత పడుతున్నట్లు డబ్ల్యూహెచ్ వో(WHO) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో 8.3 కోట్ల హెపటైటిస్ బి,సి కేసుల నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన హెపటైటిస్ కేసుల్లో ఇవి 27.5 శాతం, భారత్ లో 2.98 కోట్ల హెపటైటిస్- బి కేసులు , ఇందులో 5 లక్షల మంది హెపటైటిస్- సి ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో హెపటైటిస్ వ్యాధి 11.6 శాతం గా ఉన్నాయి.
Tags

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×