E-Paper
Advertisement

Hepatitis Viruses in India: విజృంభిస్తున్న హెపటైటిస్.. రోజులు 3,500 మరణాలు.. రెండో స్థానంలో భారత్!

Hepatitis Viruses in India: విజృంభిస్తున్న హెపటైటిస్.. రోజులు 3,500 మరణాలు.. రెండో స్థానంలో భారత్!
Advertisement

Hepatitis Virus Kill 3,500 People a Day- WHO: ఇండియాలో హెపటైటిస్ బి,సి కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2022వ సంవత్సరంలో అత్యధిక హెపటైటిస్ (కాలేయ వాపు) కేసుల నమోదైన దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండవ స్థానంలో ఉంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తాజా నివేదికలో వెల్లడించింది. కాలేయం ఇన్ ఫ్ల మేషన్ తలెత్తడం వల్ల హెపటైటిస్ అనే వ్యాధి వస్తుంది.

దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ వ్యాధి వల్ల మరణాలు కూడ సంభవించవచ్చు. ప్రంపంచ వ్యాప్తంగా 2022 లో 25. 4 కోట్ల మంది హెపటైటిస్-బితో, 5 కోట్ల మంది హెపటైటిస్-సితో బాధపడుతున్నారని తాజా నివేదికలో డబ్ల్యూహెచ్ వో తాజా నివేదికలో వెల్లడించింది.

Advertisement

Also Read: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ లీడర్ హనియే ముగ్గురు కుమారులు మృతి

వైరల్ హెపటైటిస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 3,500 మంది మృత్యువాత పడుతున్నట్లు డబ్ల్యూహెచ్ వో(WHO) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో 8.3 కోట్ల హెపటైటిస్ బి,సి కేసుల నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన హెపటైటిస్ కేసుల్లో ఇవి 27.5 శాతం, భారత్ లో 2.98 కోట్ల హెపటైటిస్- బి కేసులు , ఇందులో 5 లక్షల మంది హెపటైటిస్- సి ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో హెపటైటిస్ వ్యాధి 11.6 శాతం గా ఉన్నాయి.
Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×