E-Paper
Advertisement
US Mass Shooting : అగ్రరాజ్యంలో కాల్పులు.. 22 మంది మృతి
Dakshina : గుడిలో పూజారికి దక్షిణ ఇవ్వాలా..?
Babar Azam : బాబర్ అజామ్ కెప్టెన్సీ ఊడినట్టేనా..? అతడికే పగ్గాలు?
PV Sindhu : సింధు జోరు.. ఫ్రెంచ్ ఓపెన్ లో శుభారంభం..
Nara Bhuvaneswari : “నిజం గెలవాలి”.. బాధితులకు భువనేశ్వరి భరోసా
Sri Simha Marriage : కీరవాణి చిన్నకొడుకు పెళ్లి.. వెంకటేష్ కూతురితో కాదు.. ఆ స్టార్ నటుడి మనవరాలితో ?
Unstoppable 2 : బాహుబలి తర్వాత  కన్ఫ్యూజ్ అవ్వలేదా ?  బాలయ్య- ప్రభాస్ వీడియో వైరల్ ..
Medigadda Barrage : మేడిగడ్డ కుంగుబాటు వెనుక కుట్ర జరిగిందా ? కేంద్రబృందం ఏం చెప్తోంది ?

Medigadda Barrage : మేడిగడ్డ కుంగుబాటు వెనుక కుట్ర జరిగిందా ? కేంద్రబృందం ఏం చెప్తోంది ?

Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కుట్ర కోణం నిజం లేదంటోంది ఎక్స్ పర్ట్స్ కమిటీ నివేదిక. బ్యారేజ్ కుంగిపోవడం వెనుక కుట్ర ఉందంటూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్ద శబ్దంతో కుంగిపోవడం వెనుక కుట్ర ఉందని ప్రభుత్వ అధికారులు చెప్పడం ఉద్దేశంపూర్వకంగా ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యారేజీ కుంగిపోవడంపై ప్రాజెక్టు అధికారులు మహదేవ్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్రిడ్జ్ కుంగిపోవడం వెనుక కుట్రకోణం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అసిస్టెంట్ […]

Maitreem Bhajata : యుద్ధకాలం.. భారత మైత్రీగీతం.. !
Komatireddy Rajgopal Reddy : బీజేపీకి రాజగోపాల్ రెడ్డి గుడ్ బై.. కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్..!

Komatireddy Rajgopal Reddy : బీజేపీకి రాజగోపాల్ రెడ్డి గుడ్ బై.. కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్..!

Komatireddy Rajgopal Reddy : తెలంగాణలో బీజేపీకి మరో షాక్ తగిలింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు. అక్టోబర్ 27న ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది. అవినీతిమయమైన కేసీఆర్ సర్కారుపై చర్యలు తీసుకోవడంలో బీజేపీ విఫలమైందని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ ఎదగలేకపోయిందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నియంత పాలనను అంతమొందించేందుకు బీజేపీకి గుడ్ బై చెప్పానన్నారు. కేసీఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలన్న తన […]

Bunny Utsavam 2023 : దేవరగట్టులో ముగిసిన బన్నీ ఉత్సవం.. 60 మందికి గాయాలు, ఒకరు మృతి
ETHANOL: రాకాసి కంపెనీపై రైతు లడాయి.. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే..?

ETHANOL: రాకాసి కంపెనీపై రైతు లడాయి.. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే..?

ETHANOL: ఒకప్పుడు కరువు కోరల్లో విలవిలలాడిన ఆ పల్లెలు నేడు ఊరకుంట,పెద్దవంపు, గైనికుంట, మన్నెవాగు లాంటి జలసిరితో పచ్చదనాన్ని నింపుకున్నాయి. రెండుకార్ల పంటలు, పశుసంపదతో ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాయి. ఇక మంచిరోజులు వచ్చాయి ఉన్న ఊర్లో సొంత చేనుచెలకల్లో హాయిగా బతికేయొచ్చన్న నమ్మకం దశాబ్దంపాటు ఆనందాలు పంచింది. సంతోషాలు వెల్లివిరిసిన ఆ పల్లెల్లు, ప్రజలు ఇప్పడు భయం నీడలో బిక్కుబిక్కుమంటున్నారు. కనిపించని ఉపద్రవం కమ్మేస్తుందన్న ఆందోళనతో వణికిపోతున్నారు. తమ దాహార్తిని తీర్చే జలవనరుల గొంతులు తెగిపడనున్నాయని తమ బతుకులే […]

Bed Light Alarm: వేకప్ లైట్.. నిద్రపుచ్చే అలారం.. ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ..
Country Alcohol : మద్యం మత్తు..కుటుంబాలు చిత్తు..

Country Alcohol : మద్యం మత్తు..కుటుంబాలు చిత్తు..

Country Alcohol: గ్రామగ్రాన మద్యం కోరలు చాచి విస్తరిస్తుంది.రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబాలపై పగబట్టిమరీ కాటేస్తోంది. దీంతో.. ముందుకు పోతే బాయి.. వెనక్కిపోతే చెరువు అన్నచందంగా మారాయి వారి బతుకులు. తెలంగాణలో గుప్పుమంటున్న గుడుంబా మహమ్మారి కాటుకు విలవిలలాడుతున్న వారి కథలేంటో బిగ్ టీవీ జనతా గ్యారేజ్ స్పెషల్ లో తెలుసుకుందాం. పచ్చని పల్లెలను మద్యం మంటలు దహించివేస్తున్నాయి. ఓ పక్కనాటుసారా మరోపక్క బెల్ట్ షాపులు.. ఎన్నోకుటంబాలకు ఊరితాడు బిగిస్తున్నాయి. కష్టాల కల్లోలంలోకి నెట్టేస్తున్నాయి. గ్రామంలో మంచినీరు దొరకని […]

Big Stories

Advertisement
×