BigTV English
Murder : ఢిల్లీలో దారుణం..  డబ్బులు కోసం బామ్మను హత్య చేసిన మనవడు..
Husband Psychology : పెళ్లైన మగవారు వేరే స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు..?
Daily Astrology : నేటి రాశిఫలాలు.. ఈ సమయంలో బయటకి వెళ్లొద్దు..!
Chandrababu : వైసీపీ హయంలో ఆక్వారంగం నాశనం.. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్..

Chandrababu : వైసీపీ హయంలో ఆక్వారంగం నాశనం.. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్..

Chandrababu : వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలను హెచ్చరించారు. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగసభలో ఆయన పాల్గోన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆక్వారంగం అభివృద్ది చెందలేదని విమర్మించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఆక్వారంగం అభివృద్ది చేస్తామని తెలిపారు. ఆక్వా రైతులకు విద్యుత్‌పై రాయితీ ఇస్తామని ప్రకటించారు. వైసీపీ పాలనలో రైతులు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనడం లేదని మండిపడ్డారు. పంటకు గిట్టు బాటు ధర కూడా ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.

YS Sharmila: తండ్రి ఆశయాలు కోసమే కాంగ్రెస్‌లో చేరా.. వైయస్‌కు నివాళులర్పించిన షర్మిల..
Sana Javed :  షోయబ్ మాలిక్ మూడో భార్య ఎవరో తెలుసా?.. సానియా మీర్జా సవతి గురించి ఆసక్తికర విషయాలు!
Ayodhya: ప్రపంచంలో అతి పెద్ద తాళం.. రామ మందిరానికి కానుక..
Aam Aadmi Party| ‘జమిలి ఎన్నికలతో ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం.. కేంద్ర అధికార పార్టీకే లాభం!’
Chiranjeevi : పుస్త‌క రూపంలోకి చిరంజీవి జీవిత చరిత్ర.. రైటర్  యండమూరి..
VD12 : విజయ్‌ దేవరకొండ మూవీ నుంచి శ్రీలీల అవుట్..? త్రిప్తి డిమ్రికి ఛాన్స్..!
Thailand Ram Mandir | థాయ్‌లాండ్‌లో అయోధ్య ఉత్సవాలు.. అయుత్తయ్య నగరంలో మార్మోగుతున్న రామ భజనలు
Chandrababu : అరకు కాఫీని నేనే పరిచయం చేశా.. ఇక్కడ పంటలకు మద్దతు ధర చెల్లించాలి..
Jharkhand | ఝార్ఖండ్ సిఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. ముఖ్యమంత్రిని ప్రశ్నించనున్న ఈడీ!
Funeral : వామ్మో.. చనిపోయిన తర్వాత మనిషిని ఇలా కూడా చేస్తారా..!

Big Stories

×