E-Paper
Advertisement

Stock Market: లాభాలతో ప్రారంభమైన సూచీలు నిఫ్టీ @17,765

Stock Market: లాభాలతో ప్రారంభమైన సూచీలు నిఫ్టీ @17,765
Advertisement

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. మరికాసేపట్లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో 2023 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో సూచీలు జోష్‌లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 336 పాయింట్ల లాభంతో 59,886 వద్ద.. నిఫ్టీ 102 పాయింట్లు లాభపడి 17,765 వద్ద ట్రేడవుతోంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఐటీసీ, ఎంఅండ్ఎం, ఇండస్‌బ్యాంక్ సన్‌ఫార్మా సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×