BigTV English

Temples : పుణ్య ప్రదేశాల్లో రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామా…?

Temples : పుణ్య ప్రదేశాల్లో రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామా…?

Temples : సొంత ఇల్లు ఈ భూమ్మీద ఉండే ప్రతీ ఒక్కరి కల. చిన్నదో, పెద్దదో ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటాడు. అయితే ఈ కల అందరికి నెరవేరదు. డబ్బు లేక కొందరు ఇల్లు కట్టుకోలేరు. మరికొందరికి డబ్బులున్నా పరిస్థితులు అనుకూలంగా ఉండవు. జాతకంలో రాసిపెట్టి ఉంటేనే గృహ యోగం కలుగుతుందట. దేవాలయాలు పరిసరాల్లోని తీర్థాల్లో రాళ్లు పేరుస్తుంటారు కొందరు. అలా చేస్తే గృహయోగం కలుగుతుందని నమ్ముతుంటారు. పైగా ఎంత ఎత్తు రాళ్లు పేరిస్తే అన్ని అంతస్థుల ఇల్లు కడతారని, ధన శక్తి అలా కిందికి పారే జలపాతంలా వచ్చేస్తుందని అంటారు.


సింహగిరిపై కొలువైన స్వామి వారి ఆలయ ప్రాంగణంలో రాయి పై రాయి పేర్చి భక్తులు స్వామివారికి మొక్కడం వల్ల వారికి సొంత ఇంటి కల నెరవేరుతుందని విశ్వసిస్తారు.ఈ ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా మనకు ఈ విధమైనటువంటి రాళ్లతో కట్టిన ఆలయాలు దర్శనమిస్తాయి.

అయినా పుణ్య ప్రదేశాలలో రాళ్ళు పేర్చితే గృహ యోగం కలుగుతుంది అనేది కొందరి నమ్మిక. కానీ అలా జరిగిన దాఖలాలు ఎక్కడా దొరకలేదు. ఎవరో ఇలాంటివి మొదలు పెడతారు. ఇక ఆ తర్వాత కొందరు అనుసరిస్తారు. చివరికి ఇదో సంప్రదాయం అయిపోతుంది. వయసులో ఏదో ఒక దశలో సొంతిల్లు అవసరమని అనిపిస్తుంది. ముఖ్యంగా వయసు పైబడిన తర్వాత సొంతిల్లు అక్కర మరింత తెలుస్తుంది.


Related News

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య ఈ నియమాలు పాటిస్తే.. పితృదోషం తొలగిపోతుంది

Big Stories

×