E-Paper
Advertisement

UPSC: యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్

UPSC: యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్

UPSC: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఏడాది 1105 మంది అభ్యర్థులను రిక్రూట్ చేసుకోనుంది. ఇందుకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 1 నుంచే ప్రారంభం కాగా.. 21 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు… డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

ప్రిలిమ్స్ మే 28న జరగనుండగా… పరీక్షకు కొద్దిరోజుల ముందు అడ్మిట్ కార్డులను జారీ చేయనున్నారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు upsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

Tags

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×