E-Paper
Advertisement

UPSC: యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్

UPSC: యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్
Advertisement

UPSC: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఏడాది 1105 మంది అభ్యర్థులను రిక్రూట్ చేసుకోనుంది. ఇందుకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 1 నుంచే ప్రారంభం కాగా.. 21 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు… డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

Advertisement

ప్రిలిమ్స్ మే 28న జరగనుండగా… పరీక్షకు కొద్దిరోజుల ముందు అడ్మిట్ కార్డులను జారీ చేయనున్నారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు upsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×