E-Paper
Advertisement

Vijay Devarakonda: విజయ్‌ ‘రౌడీ జనార్థన్‌’ కోసం రంగంలోకి మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్‌

Vijay Devarakonda: విజయ్‌ ‘రౌడీ జనార్థన్‌’ కోసం రంగంలోకి మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్‌
Advertisement

Vijay Devarakonda Rowdy Janardhan: హీరో విజయ్దేవరకొండ కొత్త సినిమా రౌడీ జనార్థన్నేడు పూజ కార్యక్రమాన్ని జరుపుకుంది. నేడు(అక్టోబర్‌ 11) దిల్రాజు ఆఫీసులులో ఉదయం 6 గంటలకు మూవీ పూజా కార్యక్రమంతో గ్రాండ్గా లాంచ్అయ్యింది. రాజావారు రాణివారు ఫేం రవికిరణ్కోలా దర్శకత్వం వహిస్తున్న సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్బ్యానర్లో దిల్రాజు నిర్మిస్తున్నారు. శనివారం జరిగిన మూవీ పూజ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ముఖ్యఅతిగా హాజరై ముహుర్తపు సన్నివేశానికి క్లాప్కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్అవుతున్నాయి.

ఫస్ట్ టైం విజయ్-కీర్తి

Advertisement

అయితే సినిమా విజయ్సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది పూజ కార్యక్రమంలో ఆమె కూడా పాల్గొంది. విజయ్‌-కీర్తి కాంబోలో వస్తున్న తొలి చిత్రమింది. ఫస్ట్టైం వీరిద్దరు రౌడీ జనార్థన్జతకట్టడం ఆసక్తిని సంతరించుకుంది. ఇక సినిమాకు మలయాల మ్యూజిక్డైరెక్టర్క్రిస్టో జేవియర్ (Christo Xavier) సంగీతం అందించబోతున్నాడు. ఇప్పటి వరకు కేవలం మలయాళ చిత్రాలకు పని చేసిన అతడు తొలిసారి రౌడీ జనార్థన్తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక సినిమా కోసం మలయాళ సంగీత దర్శకుడిని తీసుకోవడం ప్రస్తుతం ఆసక్తిని సంతరించుకుంది.

ఆ స్టార్ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్

దీంతో క్రిస్టో జేవియర్ ప్రస్తుతం హాట్టాపిక్అయ్యారుకాగా కింగ్డమ్మూవీ తర్వాత విజయ్నటిస్తున్న సినిమాపై భారీ అంచనాలను ఉన్నాయి. నిజానికి అనౌన్స్మెంట్తోనే రౌడీ జనార్థన్పై హైప్క్రియేట్అయ్యింది. దీనికి కారణం దిల్రాజు లాంటి అగ్ర నిర్మాత సినిమాను నిర్మిస్తుండటం. అయితే ప్రస్తుతం దిల్రాజు గ్రాఫ్ చాలా పడిపోయిందనే విషయం తెలిసిందే. సినిమాల విషయంలో ఆయన అంచన తప్పదు. కానీ, మధ్య అన్ని మిస్ ఫైర్ అవుతున్నాయి. ఆయన బ్యానర్లో మధ్య హిట్స్కంటే ప్లాప్స్చిత్రాలే ఎక్కువ ఉన్నాయి. మరోవైపు కింగ్డమ్ఫలితంతో విజయ్ఫ్యాన్స్నిరాశలో ఉన్నారు.

Advertisement

Also Read: Allu Arjun – Atlee : అదో కొత్త ప్రపంచం… AA22 మూవీ స్టోరీపై క్లూ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ

క్రమంలో దిల్రాజు బ్యానర్విజయ్కి మంచి హిట్ ఇస్తుందా? లేదా? అని ఫ్యాన్స్ని తొలుస్తున్న ప్రశ్న. క్రమంలో సినిమా విషయంలో ఫ్యాన్స్హోప్స్ఇస్తున్న పాయింట్ఏదైనా ఉందంటే అది హీరోయిన్కీర్తి సురేష్. మహానటితో నేషనల్అవార్డు అందుకున్న భామకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. నేను శైలజా, దసరా, సర్కారు వారి పాట, దసరా చిత్రాలంతో మంచి హిట్స్అందుకుంది. చివరిగా తెలుగులో భోళా శంకర్చిత్రంలో కనిపించింది. తర్వాత కీర్తి మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. లాంగ్గ్యాప్తర్వాత ఆమె నటిస్తున్న చిత్రమిది. పైగా పెళ్లి తర్వాత కీర్తి ప్రకటించిన తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×