E-Paper
Advertisement

Chariot collapses: ఆలయంలో అపశృతి.. కుప్పకూలిన 120 అడుగుల రథం (వీడియో)

Chariot collapses: ఆలయంలో అపశృతి.. కుప్పకూలిన 120 అడుగుల రథం (వీడియో)

Chariot collapsesChariot collapses: బెంగుళూరులో అపశృతి చోటుచేసుకుంది. హూస్సుర్ మడ్డురమ్మ గుడిలో వార్షికోత్సవాలు జరుగుతుండగా.. ఓ రథం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కర్ణాటక రాజధాని బెంగుళూరులోని అనేకల్ లోని హుస్కుర్ మడ్డురమ్మ గుడిలో వార్షికోత్సవాలు జరుగుతుండగా.. 120 అడుగుల ఎత్తున్న ఓ రథం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఈ రథం కూలిపోతున్న సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండడంతో భారీ ప్రాణనష్టం తప్పింది.

ఆ రథం కూలిపోతున్న సమయంలో అక్కడ వేలాది మంది భక్తులు ఉన్నారు. రథాన్ని తాళ్లతో కట్టి పైకి లేపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదవాసత్తు అది అదుపు తప్పి కిందపడిపోయింది. అయితే రథాన్ని ఊరేగించడంలో మడ్డురమ్మ గుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దశాబ్దాల క్రితం నుంచి ఈ ఆలయంలో ఎన్నో రథాలను ఊరేగించారు.

Also Read:మోదీ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారు: సోనియా గాంధీ

అయితే గత కొన్నేళ్లుగా ఈ టెంపుల్ లో చాలా తక్కువ మొత్తంలో మాత్రమే రథాలను ఊరేగిస్తున్నారు. వరుసగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నందున ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 10కి పడిపోయింది.

Tags

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×