BigTV English
Advertisement

Manipur : మణిపుర్ లో మళ్లీ కాల్పులు.. సిబ్బందిని కాల్చి, జవాన్ సూసైడ్

Manipur : మణిపుర్ లో మళ్లీ కాల్పులు.. సిబ్బందిని కాల్చి, జవాన్ సూసైడ్
Telugu breaking news

Manipur news today(Telugu breaking news):

భారత్ – మయన్మార్ సరిహద్దులో.. దక్షిణ మణిపుర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. అస్సాం రైఫిల్స్ (Assam Rifles)కు చెందిన సైనికుడొకరు తోటి సిబ్బందిపై కాల్పులు జరిపి, ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో మొత్తం ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది.


గతేడాది మణిపుర్ లో రెండు జాతుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు దేశవ్యాప్తంగా.. ఎంతటి ఆందోళనలకు దారితీశాయో తెలిసిందే. మణిపుర్ అల్లర్లతో యావత్ దేశం అట్టుడికింది. తాజాగా కాల్పులకు పాల్పడిన సైనికుడిది ఈ ఉద్రిక్తతలకు కేంద్రబిందువైన చురాచాంద్ పుర్ కావడం గమనార్హం. అతను కుకీ వర్గానికి చెందినవాడిగా గుర్తించారు.

కాల్పులకు గురైన బాధితులు మైతేయ్ వర్గానికి కానీ.. మణిపుర్ కు చెందినవారు కానీ కాదని సమాచారం. ఈ కాల్పులపై ఎలాంటి వదంతులు లేకుండా ఉండేందుకు అస్సాం రైఫిల్స్ ఈ ఘటన వివరాలను వెల్లడించింది.


Related News

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Big Stories

×