E-Paper
Advertisement

A Mother Throws 6 Years Son Crocodile Infested River: దంపతుల మధ్య గొడవ, ఆరేళ్ల కొడుకుని మొసలికి ఇచ్చిన తల్లి

A Mother Throws 6 Years Son Crocodile Infested River: దంపతుల మధ్య గొడవ, ఆరేళ్ల కొడుకుని మొసలికి ఇచ్చిన తల్లి
Advertisement

A Mother Throws 6 Years Son Crocodile Infested River: వాళ్లిద్దరు భార్యభర్తలు.. ఆ దంపతులను వారిని చూసి చుట్టుపక్కల వాళ్లు ముచ్చట్లు పెట్టుకునేవాళ్లు. తమకు అలాంటి అల్లుడు-కూతురు ఉంటే బాగుండేదని అనుకునేవారు. రోజులు గడిచాయి… ఈ దంపతులకు ఓ బాబు పుట్టాడు. నాలుగేళ్లు వచ్చినా బాబుకి మాటలు రాకపోవడంతో డాక్టరు వద్దకు వెళ్లారు ఆ దంపతులు. ఆ డాక్టర్ అసలు విషయం చెప్పేశారు. పుట్టికతో బాబు మూగవాడని చెప్పడంతో పేరెంట్స్ షాకయ్యారు.

కొద్దిరోజుల తర్వాత భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. క్షణికావేశంలో కన్న తల్లి ఆరేళ్ల కొడుకుని మొసళ్లు ఉండే నదిలోకి విసిరేసింది. ఈ ఘటన ఉత్తర కర్ణాటకలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది?  హలమాడి గ్రామానికి చెందిన 27 ఏళ్ల రవికుమార్- ఆమె భార్య సావిత్ర మధ్య చీటికి మాటికీ గొడవలు జరిగేవి. ఆ కోపం కాస్త కొడుకు వరకు వెళ్లేది. శనివారం ఈ దంపతుల మధ్య గొడవ జరిగింది. ఎందుకన్నావ్ .. కొడుకుని పారేయ్ అని కట్టుకున్న భర్త కోపంతో చెప్పాడు. ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే మొసళ్లు ఉండే నదిలోకి కొడుకుని విసిరేసింది ఆ ఇల్లాలు.

Advertisement

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. జరిగిన ఘటన గురించి పోలీసులకు చెప్పడంతో బాలుడి కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. చివరకు ఆదివారం బాలుడి మృత దేహాన్ని గుర్తించారు. బాలుడి చేయి మొసలి తినేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి కారణమైన పేరెంట్స్‌ని అరెస్టు చేసి విచారణ మొదలుపెట్టారు పోలీసులు. క్షణికావేశంలో చిన్నారిని పొట్టనపెట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు. వీళ్లు మనుషులేనా అంటూ ఆ ఊళ్లో వాళ్లు ఆడిపోసుకుంటున్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×