BigTV English
Advertisement

AICC Meeting : ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం.. సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్..

AICC Meeting : ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం.. సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్..

AICC Meeting : ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఇవాళ ఏఐసీసీ కీలక సమావేశం నిర్వహించింది. కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, లక్షద్వీప్, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలతో ఏఐసీసీ నేతల చర్చలు జరిపారు.


అన్ని లోకసభ నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్లతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కే సీ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈనెల 7న అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు ఏఐసీసీ సమన్వయకర్తలను నియమించిన సంగతి తెలిసిందే.


Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×