E-Paper
Advertisement

Bastar Mining Mafia: మైనింగ్ కోసమే హిడ్మా ఎన్ కౌంటర్? బయటపడ్డ షాకింగ్ వీడియో

Bastar Mining Mafia: మైనింగ్ కోసమే హిడ్మా ఎన్ కౌంటర్? బయటపడ్డ షాకింగ్ వీడియో
Advertisement

Bastar Mining Mafia: బస్తర్ అడవుల్లో ఏం జరుగుతోంది? హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. అసలు మైనింగ్ మాఫియా ఎప్పుడు ఎంటర్ అయిందని చూస్తే.. హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత రోజుల వ్యవధిలోనే మైనింగ్ మాఫియా అడవుల్లోకి చొరబడి మొత్తం తవ్వకాలు చేస్తున్నారంటూ ఒక వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. హిడ్మా ఎన్‌కౌంటర్ ఇందుకే చేశారా..? తవ్వకాలు జరిపేందుకే హిడ్మాను హతమార్చారా అంటూ.. ఒక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇప్పటివరకు తాము చేసిన పోరాటం అంతా వృధా అయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు అడవులు లేకుండా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా అడవులు పచ్చగా ఉంటాయి. కానీ ఈ తవ్వకాల అనంతరం మొత్తంగా అడవుల  ఎరెపెక్కినట్లు వారు చెప్తూ ఉన్నారు. గుట్టను మైనింగ్ వ్యాపారులు తవ్వేస్తున్నారని ఇన్ స్టాలో ఓ మహిళ వీడియో పోస్ట్ చేసింది.

Advertisement

సాధారణంగా అడవులు పచ్చగా ఉంటాయని, తవ్వకాల తర్వాత ఎరుపెక్కాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. బస్తర్ అడవుల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదని, మా పిల్లలకు అడవులు లేకుండా చేస్తువన్నారని, ఇప్పటి వరకు చేసిన పోరాటం అంతా వృధా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

Also Read: శతాబ్దాల నాటి గాయాలు మానాయి.. మన డీఎన్‌ఏలో ఉందన్న ప్రధాని మోదీ

Advertisement

గతంలో బస్తర్ జోన్‌కు హిడ్మా ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే గుట్టల తవ్వకాల కోసమే హిడ్మాను ఎన్ కౌంటర్ చేశారా అంటూ విమర్శలు వెల్లువెత్తతున్నాయి. మొత్తంగా హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందనే చెప్పాలి. హిడ్మా మృతి చెందిన రోజుల వ్యవధిలోనే పనులు మొదలుపెట్టారంటూ వీడియోలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×