E-Paper
Advertisement

Bihar Bridge Collapse : ప్రారంభోత్సవానికి ముందే కూలిన వంతెన..

Bihar Bridge Collapse : ప్రారంభోత్సవానికి ముందే కూలిన వంతెన..
Advertisement

Bihar Bridge Collapse : ప్రారంభోత్సవానికి ముందే వంతెన కూలిపోయింది. అట్లుంటది మరి మన ఇంజినీర్లు, కాంట్రాక్టుల పనితనం. కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకంగా నిర్మిస్తే ప్రారంభానికి ముందేం కర్మ కట్టకముందే కూలిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. బిహార్‌లో ఓ బ్రిడ్జి ఇలానే ప్రారంభానికి ముందే కుప్ప కూలిపోయింది. బ్రిడ్జిపై వాహనాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

బిహార్​లోని బెగూసరాయ్​లో గండక్​ నదిపై 2017లో ఈ వంతెనను నిర్మించారు. మా భగవతి సంస్థ ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. దీనికి 13 కోట్లు ఖర్చు చేశారు. కానీ అప్రోచ్ రోడ్డు లేకపోవడం వల్ల.. ఈ వంతెనకు ప్రారంభోత్సవం నిర్వహించలేదు. ఆఫీషియల్‌గా ఇంకా ప్రారంభించకపోయినా బ్రిడ్జిపై వాహన రాకపోకలు మత్రం సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మించి ఐదేళ్లు కూడా కాకముందే కుప్పకూలిపోయింది.

Advertisement

ఆ సమయంలో వంతెనపై వాహనాలు లేనందున పెద్ద ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు అంటున్నారు. వంతెన నిర్మించిన కాంట్రాక్టర్​ను వెంటనే అరెస్టు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వంతెన నిర్మాణంలో భారీ దోపిడీ జరిగిందని ఆరోపిస్తున్నారు.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×