BigTV English

Elections 2024: ఒడిశాలో ఒంటరిగానే పోటీ.. బీజేడీతో పొత్తు లేదన్న బీజేపీ స్టేట్ చీఫ్..

Elections 2024: ఒడిశాలో ఒంటరిగానే పోటీ.. బీజేడీతో పొత్తు లేదన్న బీజేపీ స్టేట్ చీఫ్..

BJP Fights Solo In Odisha In Lok Sabha & Assembly Polls 2024


BJP Fights Solo in Lok Sabha & Assembly Polls in Odisha Elections 2024: ఒడిశాలో వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్‌ మన్మోహన్ సమాల్ శుక్రవారం వెల్లడించారు. ఎన్నికల కోసం బీజేపీ, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) మధ్య పొత్తు ఉండవచ్చనే ఊహాగానాల మధ్య ఈ ప్రకటన వచ్చింది.

ఒడిశాలోని లోక్‌సభలోని మొత్తం 21 స్థానాలు, శాసనసభలోని మొత్తం 147 స్థానాల్లో బీజేపీ పోటీ చేసి గెలుస్తుందని మన్మోహన్ సమాల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.


ప్రధాని మోదీ నాయకత్వంలో ఒడిశా ప్రజలు ఆంకాక్షలు నెరవేర్చడానికి బీజేపీ 21 లోక్‌సభ స్థానాల్లో, 147 శాసనసభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని సమాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఒడిశాలోని ప్రస్థుత ప్రభుత్వం మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సరిగా అమలు చేయట్లేదని, పేదవారికి చేరడం లేదని తెలిపారు.

Also Read: బీజేపీ నాలుగో జాబితా విడుదల.. విరుధునగర్ నుంచి రాధికా శరత్ కుమార్‌ పోటీ..

ఒడిశాలోని అనేక సంక్షేమ పథకాలు ఒడిశాలో పేదలకు అందడం లేదు, దీని కారణంగా ఒడిశాలోని పేద సోదరీ, సోదరీమణులు ప్రయోజనాలను పొందడం లేదు. ఒడిశా-గుర్తింపు, ఒడిశా-అభిమానం, ఒడిశా ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలపై మాకు ఆందోళనలు ఉన్నాయి.” అని ఆయన అన్నారు.

Related News

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Big Stories

×