E-Paper
Advertisement

Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోలు మృతి

Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోలు మృతి
Advertisement

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పుల్లో..12 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డి కాల్పులు జరిపారని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. కాల్పుల్లో మరణించిన వారిలో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు ఉన్నారు. సంఘటనా స్థలం నుంచి ఏకే-47, ఇన్సాస్‌ రైఫిల్స్‌, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

12 మంది మృతి

“సుక్మా జిల్లా కిష్టారామ్ ప్రాంతంలో సాయుధ మావోయిస్టులు ఉన్నారనే నిఘా సమాచారంతో..సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాం. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) బృందం దక్షిణ బస్తర్ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్‌లో ఉంది. శనివారం ఉదయం 5.00 గంటల నుండి DRG, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటివరకు, సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఎన్‌కౌంటర్ స్థలం నుండి 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నాం” – బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజ్

Advertisement

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×