E-Paper
Advertisement

Clean Energy: క్లీన్ఎనర్జీ 2050కి సాధ్యమా?

Clean Energy: క్లీన్ఎనర్జీ 2050కి సాధ్యమా?
Advertisement

Clean Energy: ప్రపంచ దేశాల లక్ష్యం 2050 కల్లా నెట్ జీరో సాధించడం. అంటే కర్బన ఉద్గారాలకు అవకాశం లేని క్లీన్ ఎనర్జీని అమలు చేయడమన్న మాట. మరి సంప్రదాయ ఇంధన వనరుల నుంచి క్లీన్ ఎనర్జీ వైపు మళ్లేందుకు ఎంత మొత్తం వెచ్చించాలి?

2050 వరకు ఏటా 3.5 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఎనర్జీ ట్రాన్సిషన్స్ కమిషన్ అంచనా. ఇందులో 70 శాతం అంటే.. 2.4 ట్రిలియన్ డాలర్లు విద్యుత్తు రంగంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

Advertisement

2022లో క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం మొత్తం 1.1 ట్రిలియన్ డాలర్లు మాత్రమే పెట్టుబడులు పెట్టారు. నెట్ జీరో సాధనకు అవసరమైన వార్షిక సగటు పెట్టుబడుల్లో ఇది మూడో వంతే.

ప్రస్తుతం వెచ్చిస్తున్న ఈ మొత్తాన్ని రెట్టింపు చేస్తే తప్ప లక్ష్యాన్ని చేరుకోలేమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పెట్టుబడుల స్థాయిని 2025 నాటికి 2 ట్రిలియన్ డాలర్లకు, 2040 నాటికి గరిష్ఠంగా 4.2 ట్రిలియన్ డాలర్లకు చేర్చాల్సి ఉంటుందని అంచనా.

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×