Couple Intimate in Metro Rail: ఆ యువజంట బరి తెగించింది. సమాజంలో నలుగురి మధ్యలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయింది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారోనన్న భయంలేకుండా పోయింది.
అసలే టెక్ యుగం.. తమను సెల్ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పెడితే పరువు పోతుందని క్షణం కూడా ఆలోచించలేదు. పగటి వేళ, వందలాది మంది ప్రయాణికుల మధ్యలో విచ్చలవిడి తనానికి దిగింది. ఇంకేముంది ఒకరినొకరు హత్తుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయింది.
వీళ్లని ఎంజాయ్ చేసేవాళ్లు కొందరైతే, దారుణంగా తిట్టేవాళ్లు మరికొందరు. ఇంతకీ ఈ సన్నివేశం బెంగుళూరులోని మెట్రో రైలు చోటు చేసుకుంది. బెంగళూరు మెట్రో రైలులో ఓ యువ జంట అసభ్యకరంగా ప్రవర్తించింది. చుట్టూ ప్రయాణికులు ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఒకరినొకరు హత్తుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయింది. నిమిషాల తరబడి ఈ తతంగం కంటిన్యూ కావడంతో ఓ ప్రయాణికుడికి చిర్రెత్తుకొచ్చింది.
Also Read: ఒకే కాన్పులో అంతమంది శిశువులా..?
జరుగుతున్న తతంగాన్ని సెల్ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బెంగుళూరు మెట్రో అధికారులతోపాటు పోలీసులకు దాన్ని ట్యాగ్ చేశాడు. అభ్యకరంగా ప్రవర్తించిన యువజంటపై చర్యలు తీసుకోవాలని అందులో ప్రస్తావించాడు. ఈ ట్వీట్పై పోలీసులు రియాక్ట్ అయ్యారు. యువజంటను గుర్తించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ వీడియోపై రకరకాల కామెంట్స్కు కొదవలేదు. కొందరైతే వీళ్లకు కచ్చితంగా శిక్ష పడాల్సిందేేనని డిమాండ్ చేస్తున్నారు.
Hey @OfficialBMRCL @NammaMetro_ @BlrCityPolice
what happening in Namma metro
slowly Bangalore metro are turning into Delhi metro
Take some action on them
The girl was literally kissing the boy pic.twitter.com/p3pdi2vM7I— KPSB 52 (@Sam459om) May 5, 2024