E-Paper
Advertisement

Su-30 MKI Jets’ Engines: సుఖోయ్ ఇంజిన్‌ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం.. ఒప్పందంపై సంతకం

Su-30 MKI Jets’ Engines: సుఖోయ్ ఇంజిన్‌ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం.. ఒప్పందంపై సంతకం

Su-30 MKI Jets’ Engines: దేశ రక్షణ శక్తిని బలపరిచేందుకు నిరంతరం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా రక్షణ శాఖ రక్షణ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి సుఖోయ్ -30 విమానాలకు సంబంధించిన 240 ఏఎల్-31 ఎఫ్ పీ ఏరో ఇంజిన్ ల కొనుగోలుకు రూ. 26 వేల కోట్లతో తాజాగా ఒప్పందం కుదిరింది. రక్షణ మంత్రిత్వ శాఖ, హెచ్ఏఎల్ సీనియర్ అధికారులు సోమవారం ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ సెక్రటరీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాల్గొన్నారు.

Also Read: రెండు కార్లు ఎదురెదురుగా ఢీ.. ఆరుగురు దుర్మరణం.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

అయితే, ఈ ఏరో ఇంజిన్లను HAL యొక్క కోరాపుట్ డివిజన్ లో తయారు చేస్తున్నారు. సుఖోయ్ -30 విమానాల ఫ్లీట్ కార్యాచరణ సామర్థాన్ని నిర్వహించడానికి ఇవి వైమానికి దళ అవసరాలను తీర్చగలవని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ ఒప్పందం ప్రకారం.. HAL సంవత్సరానికి 30 ఏరో ఇంజిన్లను సరఫరా చేస్తున్నది. ఈ విధంగా మొత్తం 240 ఇంజిన్ల సరఫరా వచ్చే 8 ఏళ్లలో పూర్తవ్వనున్నది. తద్వారా దేశ రక్షణ బలానికి ఈ ఒప్పందం కొత్త పుంతలు తొక్కుతుందడనంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి.

Also Read: అమెరికాలో రాహుల్‌గాంధీ.. కీలక వ్యాఖ్యలు, రాజకీయాల్లో గౌరవం లేదంటూ..

ఇదిలా ఉంటే.. ఈ ఇంజిన్లు 54 శాతం కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్ ను కలిగి ఉంటాయి. వీటిని.. హెచ్ఏఎల్ లోని కోరాపుట్ డివిజన్ లో తయారు చేయనున్నారు. SU-30 మార్క్ 1 అనేది భారత వైమానికి దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన, వ్యూహాత్మకమైనటువంటి విమానాలల్లో ఇది ఒకటి. HAL ద్వారా ఈ ఏరో-ఇంజిన్ల సరఫరా భారత వైమానిక దళం యొక్క నిర్వహణ అవసరాలను తీర్చనున్నది. దీంతో, వారు తమ నిరంతర కార్యకలాపాలను కొనసాగించగలుగుతారు. అదేవిధంగా దేశ రక్షణ సంసిద్ధతను పటిష్టం చేసే వీలు ఉండనున్నది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×