BigTV English

Uttar Pradesh : వింత ఘటన .. చనిపోయిన మహిళ లేచి కూర్చుంది..

Uttar Pradesh : వింత ఘటన .. చనిపోయిన మహిళ లేచి కూర్చుంది..

Uttar Pradesh : ఓ మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. వైద్యులు చికిత్స చేసి చనిపోయిందని చెప్పారు. ఆమెను అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలిస్తుండగా మార్గంమధ్యలో లేచి కూర్చుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని హమీర్ పుర్ జిల్లాలో జరిగింది.


ఆ మహిళ భర్త తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హమీర్ పుర్ కు చెందిన మతాదిన్ రక్వార్ అనే వ్యక్తి భార్య అనిత కొన్నాళ్లుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది. పెద్ద పెద్ద ఆసుపత్రులలో చూపించినా నయం కాలేదు. పదిహేను రోజుల క్రితం అనిత ఆరోగ్యం మరింత క్షీణించటంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించానని చెప్పాడు. రూ. 80 వేలకు పైగా ఖర్చు చేసినా తనకు నయం కాలేదన్నారు. చికిత్స చేసిన వైద్యులు తన భార్య చనిపోయిందని తెలిపారని అన్నాడు. మృతదేహానికి ఆసుపత్రి దగ్గరే అంత్యక్రియలు జరపమన్నారని.. కానీ తమ స్వగ్రామంలోనే చేయాలని అంబులెన్సలో ఇంటికి వెళ్తుండగా లేచి కూర్చుందని వెల్లడించాడు. తాగేందుకు నీళ్లు అడిగిన ఆమెను చూసి.. తనతో సహా అంబులెన్సులో ఉన్నవారంతా అవాక్కయారు అని మతాదిన్ వివరించాడు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగానే ఉందన్నారు.


Related News

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Big Stories

×