BigTV English

Uttar Pradesh : వింత ఘటన .. చనిపోయిన మహిళ లేచి కూర్చుంది..

Uttar Pradesh : వింత ఘటన .. చనిపోయిన మహిళ లేచి కూర్చుంది..

Uttar Pradesh : ఓ మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. వైద్యులు చికిత్స చేసి చనిపోయిందని చెప్పారు. ఆమెను అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలిస్తుండగా మార్గంమధ్యలో లేచి కూర్చుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని హమీర్ పుర్ జిల్లాలో జరిగింది.


ఆ మహిళ భర్త తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హమీర్ పుర్ కు చెందిన మతాదిన్ రక్వార్ అనే వ్యక్తి భార్య అనిత కొన్నాళ్లుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది. పెద్ద పెద్ద ఆసుపత్రులలో చూపించినా నయం కాలేదు. పదిహేను రోజుల క్రితం అనిత ఆరోగ్యం మరింత క్షీణించటంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించానని చెప్పాడు. రూ. 80 వేలకు పైగా ఖర్చు చేసినా తనకు నయం కాలేదన్నారు. చికిత్స చేసిన వైద్యులు తన భార్య చనిపోయిందని తెలిపారని అన్నాడు. మృతదేహానికి ఆసుపత్రి దగ్గరే అంత్యక్రియలు జరపమన్నారని.. కానీ తమ స్వగ్రామంలోనే చేయాలని అంబులెన్సలో ఇంటికి వెళ్తుండగా లేచి కూర్చుందని వెల్లడించాడు. తాగేందుకు నీళ్లు అడిగిన ఆమెను చూసి.. తనతో సహా అంబులెన్సులో ఉన్నవారంతా అవాక్కయారు అని మతాదిన్ వివరించాడు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగానే ఉందన్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×