E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది సజీవదహనం

Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది సజీవదహనం

Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బరేలీ వద్ద జాతీయ రహదారిపై కారు-ట్రక్కు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి 8 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉండటం కలచివేస్తోంది.

శనివారం రాత్రి బాధితులంతా ఓ వివాహ వేడుకకు హాజరై వస్తుండగా.. భోజిపురాలోని బరేలీ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. కారు టైరు పేలడంతో అదుపుతప్పి అవతలి రోడ్డులో ఉత్తరాఖండ్ నుంచి ఇసుక లోడ్ తో వస్తున్న ట్రక్కును ఢీ కొట్టి నుజ్జు నుజ్జైంది. కారును ట్రక్కు కొద్దిదూరం వరకూ ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. అదే సమయంలో కారు సెంట్రల్ లాక్ పడటంతో.. లోపలున్నవారు తప్పించుకునే వీలు లేకపోయింది.

కారులో ఉన్నవారంతా మంటల్లో సజీవదహనమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కారు నుంచి చిన్నారి సహా ఏడుగురి మృతదేహాలను బయటకు తీశారు. బాధితులను గుర్తించి వారు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.

Tags

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×