E-Paper
Advertisement

First Telugu News Reader Died: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత.. సీఎం రేవంత్ సంతాపం

First Telugu News Reader Died: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత.. సీఎం రేవంత్ సంతాపం
First Telugu News Reader Shanthi Swaroop Died
First Telugu News Reader Shanthi Swaroop Died

First News Reader Shanti Swaroop: నేటి స్మార్ట్ యుగంలో.. ప్రపంచంలో ఏం జరిగినా అరక్షణంలో అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా తెలిసిపోతుంది. కానీ.. ఒకప్పుడు అంటే మన పూర్వీకుల కాలంలో.. రోజులో వచ్చే అరగంట వార్తల్లోనే ఎక్కడ ఏం జరుగుతుందన్న సమాచారం తెలిసేది. దూరదర్శన్ లో తొలి తెలుగు న్యూస్ రీడర్ గా పనిచేసిన శాంతి స్వరూప్ గుండెపోటుతో కన్నుమూశారు.

రెండ్రోజుల క్రితం ఆయనకు హార్ట్ అటాక్ రావడంతో.. హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారాయన. 1977 అక్టోబర్ 23న దూరదర్శన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వాటిని ప్రారంభించగా.. తొలిసారిగా శాంతిస్వరూప్ తెలుగులో వార్తలు చదివారు. 1983 నవంబర్ 14 నుంచి ఆయన దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా పనిచేశారు. 2011లో ఆయన పదవీ విరమణ పొందారు. శాంతి స్వరూప్ మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. శాంతి స్వరూప్ మృతి పట్ల సంతాపం తెలిపారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×