E-Paper
Advertisement

లాటరీలో కోటీశ్వరురాలైన ఢిల్లీ మహిళ.. రూ. 65 కోట్ల జాక్‌పాట్, బిగ్ ఆఫర్

లాటరీలో కోటీశ్వరురాలైన ఢిల్లీ మహిళ..  రూ. 65 కోట్ల జాక్‌పాట్, బిగ్ ఆఫర్
Advertisement

Delhi: అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవుతారని చెబుతారు. పైన కనిపిస్తున్న ఢిల్లీలోని ఓ మహిళ విషయంలో అదే జరిగింది. లాటరీలో ఏకంగా రూ.65 గెలుచుకుంది. తనకు లాటరీ పలకడంతో సదరు మహిళ ఉబ్బితబ్బిబ్బై పోతోంది. ఇంతకీ ఆ లాటరీ ఏంటి? ఇటీవల దేశంలోని చాలామంది వ్యక్తులకు లాటరీ ద్వారా లక్ష్మిదేవి తలుపు తడుతోంది.

అబుదాబిలో జాక్‌పాట్‌ కొట్టింది భారతీయ మహిళ. ఏకంగా రూ. 62 కోట్ల లాటరీని గెలుచుకుంది సదరు మహిళ. ఢిల్లీకి చెందిన కనికా అరోరా అనే గృహిణి లాటరీలో రూ. 62 కోట్ల ప్రైజ్‌మనీ వరించింది. అబుదాబిలో నిత్యం లాటరీ నిర్వహిస్తారు. బిగ్‌ టికెట్‌ సిరీస్‌లో భాగంగా ప్రతీ నెల లాటరీ టికెట్‌ కొనుగోలు చేసింది ఆ మహిళ. జూన్‌ 30న జరిగిన లాటరీలో 25 మిలియన్ దిర్హమ్‌ ఆమెని వరించింది.

Related News

అయోధ్యలో మరో ఇంజినీరింగ్ మార్వెల్.. ADA భవనంలో కూలిన మెట్లు.. తృటిలో తప్పిన ముప్పు!

భర్తను సజీవంగా కాలువలో పడేసి, 49 సార్లు ప్రియుడికి ఫోన్‌కాల్స్ , హర్యానాలో దారుణమైన ఘటన

మహానగరంలో విషాదం.. భారీ వర్షాలకు కూలిన భవనం.. స్పాట్‌లో ఆరుగురు మృతి!

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని? కౌన్సెలింగ్‌కు ముందు

July 6 Holiday: జులై 6న స్కూల్స్, కాలేజీలకు సెలవా?

బిష్ణోయ్ గ్యాంగ్‌కు కోలుకోలేని షాక్.. జాయింట్ ఆపరేషన్‌లో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ మృతి!

Gas Cylinder Booking Rules: గ్యాస్ సిలిండర్ల ధరలు ఓకే.. మరి నిబంధనల మాటేంటి, ఇంకా ముప్పు పొంచి వుందా?

Big Stories

Advertisement
×