E-Paper
Advertisement

Indian Railways : కేవలం కార్గో ద్వారా రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయం..

Indian Railways : కేవలం కార్గో ద్వారా రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయం..

Indian Railways : భారతీయ రైల్వే సరుగు రవాణా ద్వారా మంచి లాభాలను రాబట్టుకుంటోంది. గతేడాదితో పోలిస్తే 16 శాతం ఎక్కువ లాభాలను సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రూ.1,05,905 కోట్లను రైల్వే ఆర్జించింది. గతేడాది రూ.91,127 కోట్లను సాధించింది. సరుకులో కూడా భారీ పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది 2022-2023లో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 978.72 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేస్తే.. గతేడాది..903.16 సరుకు రవాణా జరిగింది.

రైల్వేలో ప్రవేశపెట్టిన ‘హంగ్రీ ఫర్ కార్గో’ మంచి ఫలితాలను సాధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా సమయంలో 2020 ఏప్రిల్ రికార్డ్ స్థాయిలో.. సరుకు రవాణాలో మరింత వృద్ధి సాధించడానికి భారతీయ రైల్వే సన్నద్ధమవుతోంది. 2023-2024లో 2వేల మెట్రిక్ టన్నుల సరుకు రవాణానే లక్ష్యంగా ఇండియన్ రైల్వే ముందుకు సాగుతోంది.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×