E-Paper
Advertisement

Indian Railways : కేవలం కార్గో ద్వారా రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయం..

Indian Railways : కేవలం కార్గో ద్వారా రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయం..
Advertisement

Indian Railways : భారతీయ రైల్వే సరుగు రవాణా ద్వారా మంచి లాభాలను రాబట్టుకుంటోంది. గతేడాదితో పోలిస్తే 16 శాతం ఎక్కువ లాభాలను సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రూ.1,05,905 కోట్లను రైల్వే ఆర్జించింది. గతేడాది రూ.91,127 కోట్లను సాధించింది. సరుకులో కూడా భారీ పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది 2022-2023లో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 978.72 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేస్తే.. గతేడాది..903.16 సరుకు రవాణా జరిగింది.

రైల్వేలో ప్రవేశపెట్టిన ‘హంగ్రీ ఫర్ కార్గో’ మంచి ఫలితాలను సాధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా సమయంలో 2020 ఏప్రిల్ రికార్డ్ స్థాయిలో.. సరుకు రవాణాలో మరింత వృద్ధి సాధించడానికి భారతీయ రైల్వే సన్నద్ధమవుతోంది. 2023-2024లో 2వేల మెట్రిక్ టన్నుల సరుకు రవాణానే లక్ష్యంగా ఇండియన్ రైల్వే ముందుకు సాగుతోంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×