BigTV English

Indian Railways : కేవలం కార్గో ద్వారా రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయం..

Indian Railways : కేవలం కార్గో ద్వారా రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయం..

Indian Railways : భారతీయ రైల్వే సరుగు రవాణా ద్వారా మంచి లాభాలను రాబట్టుకుంటోంది. గతేడాదితో పోలిస్తే 16 శాతం ఎక్కువ లాభాలను సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రూ.1,05,905 కోట్లను రైల్వే ఆర్జించింది. గతేడాది రూ.91,127 కోట్లను సాధించింది. సరుకులో కూడా భారీ పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది 2022-2023లో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 978.72 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేస్తే.. గతేడాది..903.16 సరుకు రవాణా జరిగింది.


రైల్వేలో ప్రవేశపెట్టిన ‘హంగ్రీ ఫర్ కార్గో’ మంచి ఫలితాలను సాధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా సమయంలో 2020 ఏప్రిల్ రికార్డ్ స్థాయిలో.. సరుకు రవాణాలో మరింత వృద్ధి సాధించడానికి భారతీయ రైల్వే సన్నద్ధమవుతోంది. 2023-2024లో 2వేల మెట్రిక్ టన్నుల సరుకు రవాణానే లక్ష్యంగా ఇండియన్ రైల్వే ముందుకు సాగుతోంది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×