E-Paper
Advertisement

ISRO : న్యూ ఇయర్ వేళ మరో ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లనున్న ఎక్స్‌ పో రాకెట్..

ISRO : న్యూ ఇయర్ వేళ మరో ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లనున్న ఎక్స్‌ పో రాకెట్..

ISRO : న్యూ ఇయర్‌ వేళ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్ష అధ్యయంలో భాగంగా జనవరి 1న ఉదయం 9 గంటల 10 నిమిషాలకు శ్రీహరి కోట నుంచి ఎక్స్‌ పో రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వివిధ ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్న.. అత్యంత తీక్షణమైన X-కిరణాల అధ్యయనానికి మొట్టమొదటిసారిగా పోలారిమెట్రి మిషన్‌ ఇస్రో చేపడుతోంది.

PSLV-C 58 వాహన నౌక ద్వారా ఎక్స్‌పో శాట్‌ శాటిలైన్‌ను నింగిలోకి పంపనుంది. శాటిలైట్‌ను భూమికి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ రాకెట్‌ కనీసం ఐదేళ్లపాటు పని చేసేలా రూపొందింనట్టు తెలిపింది. రాకెట్ రేపు నింగిలోకి దూసుకెళ్లనుండగా ఇవాళ కౌంట్‌డన్‌ ప్రారంభంకానుంది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×