BigTV English
Advertisement

Loksabha : ప్రజా ప్రతినిధులపై ఐదేండ్లలో 56 సీబీఐ కేసులు : కేంద్రం

Loksabha : ప్రజా ప్రతినిధులపై ఐదేండ్లలో 56 సీబీఐ కేసులు : కేంద్రం

Loksabha : సీబీఐ దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదు చేసిన కేసులకు సంబంధించి వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభకు తెలిపింది. 2017 నుంచి 2022 అక్టోబర్‌ 31 వరకు గడిచిన ఐదేండ్లలో సీబీఐ దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 56 కేసులు నమోదు చేసిందని డీవోపీటీ తెలిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన మొత్తం 56 కేసులకుగాను ఇప్పటి వరకు 22 కేసులలో చార్జిషీట్‌ దాఖలైందని వివరించింది.


DoPT తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 56 సీబీఐ కేసులలో అత్యధికంగా 10 కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదయ్యాయి. ఆ తర్వాత ఆరేసి కేసులతో ఉత్తరప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఐదేసి, తమిళనాడులో నాలుగు సీబీఐ కేసులు నమోదయ్యాయి. మిగతా రాష్ట్రాల్లో ఒకటి, రెండు, మూడు చొప్పున సీబీఐ కేసులు నమోదు చేసింది.


Tags

Related News

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Big Stories

×