E-Paper
Advertisement

Madhya Pradesh Exit polls: మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్.. హస్తం హవా వీస్తోంది.. కానీ..

Madhya Pradesh Exit polls | మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టి అయినా మేజిక్ ఫిగర్ 116 సాధించాలి. ప్రస్తుతం బిజేపీ ప్రభుత్వమున్న మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు.

Madhya Pradesh Exit polls: మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్.. హస్తం హవా వీస్తోంది.. కానీ..
Madhya Pradesh Exit polls

Madhya Pradesh Exit polls(Today news paper telugu):

మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టి అయినా మేజిక్ ఫిగర్ 116 సాధించాలి. ప్రస్తుతం బిజేపీ ప్రభుత్వమున్న మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు.

ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే..

పిపుల్ పల్స్ సర్వే
కాంగ్రెస్ 117 – 139

బిజేపీ 91 – 113

ఇతరులు 0 – 8

జన్ కీ బాత్ సర్వే
కాంగ్రెస్ 102 – 125

బిజేపీ 100 – 123

ఇతరులు 0 – 5

పోల్ స్ట్రాట్ సర్వే
కాంగ్రెస్ 111 – 121

బిజేపీ 106 – 116

ఇతరులు 0 – 6

రిపబ్టిక్ మాట్రైజ్ సర్వే
కాంగ్రెస్ 97 – 107

బిజేపీ 118 – 130

ఇతరులు 0 – 2

ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పరిశీలిస్తే ఒకటి బిజేపీ, రెండు కాంగ్రెస్‌కి స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టాయి. కానీ జన్ కీ బాత్ సర్వే ప్రకారం రెండు పార్టీల మధ్య గట్టిపోటీ ఉంది. ఈ నేపథ్యంలో గత 2018 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కమల్ నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ గెలిచినా.. కొంత కాలమే అధికారంలో ఉంది. ఆ తరువాత ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజేపీ చెంతకు చేరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో బిజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×