E-Paper
Advertisement

Maoist Surrender: మావోయిస్టు పార్టీకీ మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు

Maoist Surrender: మావోయిస్టు పార్టీకీ మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు
Advertisement

Maoist surrender: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతంగా పేరుగాంచిన దంతేవాడ జిల్లాలో.. 37 మంది మావోయిస్టులు ఒకేసారి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ లొంగుబాటు ఎస్పీ సమక్షంలో జరిగింది. వారిలో 27 మందిపై గతంలో ప్రభుత్వం రూ.65 లక్షల రివార్డు ప్రకటించింది. అలాగే వారిలో 12 మంది మహిళా మావోయిస్టులు ఉండడం విశేషం.

ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి లొంగుబాటు జరగడం భద్రతా వర్గాల్లో సంచలనం సృష్టించింది. గత కొద్ది నెలలుగా భద్రతా బలగాల ఒత్తిడి పెరగడం, అడవుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టడంతో.. ఆపరేషన్లు కొనసాగడం వల్లే ఈ స్థాయిలో లొంగుబాటు సాధ్యమైందని అధికారులు అంచనా వేస్తున్నారు. 27 మందిపై రూ.65 లక్షల రివార్డు ప్రకటించింది.

Advertisement

లొంగిపోయిన 27 మందిపై గతంలో భారీ రివార్డులు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వీరిలో పలువురు భద్రతా బలగాలపై జరిగిన దాడులు, ఐఈడీ పేలుళ్లు, పౌరుల హత్యలు వంటి కీలక కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కొందరు ప్రాంతీయ కమాండర్ల కింద పనిచేసినట్లు అధికారులు గుర్తించారు.

Also Read: యూకేలో దారుణం: భారత విద్యార్థిపై కత్తులతో దాడి.. చికిత్స పొందుతూ మృతి!

Advertisement

మొత్తంగా చూస్తే, ఛత్తీస్‌గఢ్‌లో 37 మంది మావోయిస్టుల సమూహ లొంగుబాటు రాష్ట్ర భద్రతా పరిస్థితుల్లో కీలక మలుపుగా మారింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది మావోయిస్టులు ఇదే మార్గాన్ని ఎంచుకునే అవకాశముందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×