E-Paper
Advertisement

Fire Accidents : వరుస అగ్నిప్రమాదాలు..11 మంది మృతి

Fire Accidents : వరుస అగ్నిప్రమాదాలు..11 మంది మృతి
Advertisement

Fire Accidents : దేశంలోని మహానగరాల్లో వరుస అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ముంబై, అమృత్‌సర్‌తోపాటు కాన్పూర్‌లోనూ భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. ముంబై ప్రమాద ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. అమృత్‌సర్‌ లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.

అమృత్‌సర్‌ లోని ఓ ఫార్మాస్యూటికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రసాయనాలు పెద్ద ఎత్తున ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ అగ్ని ప్రమాదంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా.. ప్రమాదంలో ఫ్యాక్టరీలోని లక్షలాది రూపాయల విలువైన యంత్రాలు దగ్ధమయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది.

Advertisement

యూపీలోని కాన్పూర్‌ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్మీ గోదాంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ గోదాం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.

Related News

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

Big Stories

Advertisement
×