E-Paper
Advertisement

PM Modi Tejas | తేజస్‌ ఫైటర్‌‌లో మోదీ ప్రయాణం.. తొలి ప్రధానిగా చరిత్ర!

PM Modi Tejas | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పైలట్ అవతారమెత్తారు. అది కూడా సాధారణ విమాన పైలట్ కాదు.. యుద్ధ విమాన పైలట్‌గా. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ డెవలప్ చేసిన తేజస్‌ ఫైటర్‌ జెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించారు. తేజస్‌లో ప్రయాణించేందుకు ఆయన పూర్తిగా యుద్ధ విమాన పైలట్ వేషధారణలో కనిపించారు.
ఇలా ఒక యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాన మంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు.

PM Modi Tejas | తేజస్‌ ఫైటర్‌‌లో మోదీ ప్రయాణం.. తొలి ప్రధానిగా చరిత్ర!
Advertisement

PM Modi Tejas | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పైలట్ అవతారమెత్తారు. అది కూడా సాధారణ విమాన పైలట్ కాదు.. యుద్ధ విమాన పైలట్‌గా. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ డెవలప్ చేసిన తేజస్‌ ఫైటర్‌ జెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించారు. తేజస్‌లో ప్రయాణించేందుకు ఆయన పూర్తిగా యుద్ధ విమాన పైలట్ వేషధారణలో కనిపించారు.
ఇలా ఒక యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాన మంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు.

బెంగుళూరులోని హిందూస్థాన్‌ ఏరోనాటికల్స్‌ లిమిటెడ్ కేంద్రాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఫైటర్‌ జెట్‌లో ప్రయాణించారు. అంతకుముందు ర‌క‌ర‌కాల ఫైట‌ర్ జెట్ల త‌యారీ గురించి తెలుసుకున్నారు. యుద్ధ విమానాల ఉత్పత్తి కేంద్రాన్ని ఆయ‌న ప‌రిశీలించారు. తేజ‌స్ త‌యారీ గురించి కూడా ఆయ‌న తెలుసుకున్నారు.

Advertisement

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ.. తేజ‌స్ యుద్ధ విమానాల‌ను త‌యారు చేస్తున్నది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వాటికి గుర్తింపు ఉంది. తేజ‌స్ విమానాల‌కు చెందిన‌ మాక్‌-3 ఇంజిన్ల‌ను హెచ్ఏఎల్ ఉత్పత్తి చేస్తోంది.

తేజ‌స్ యుద్ధ విమానంలో స‌క్సెస్‌ఫుల్‌గా ప్రయాణించినట్టు ప్రధాని మోదీ తెలిపారు. ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో ఈ విష‌యాన్ని పోస్టు చేశారు. ఈ ఎక్స్‌పిరియన్స్‌ అద్భుతంగా ఉందంటూ రాసుకొచ్చారు. స్వదేశీ సామ‌ర్థ్యాన్ని పెంచాల‌న్న త‌న న‌మ్మకానికి బ‌లం చేకూరిన‌ట్లు ఉంద‌న్నారు. భార‌త స‌త్తా ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌న్నారు.

Advertisement

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Big Stories

Advertisement
×