BigTV English

Parliament: మరో ఇద్దరు ఎంపీలు సస్పెండ్.. మొత్తం 143 మందిపై వేటు.. పార్లమెంట్ చరిత్రలో రికార్డు..

Parliament: మరో ఇద్దరు ఎంపీలు సస్పెండ్.. మొత్తం 143 మందిపై వేటు.. పార్లమెంట్ చరిత్రలో రికార్డు..

Parliament: పార్లమెంట్‌లో ఎంపీల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. ఇవాళ మరో ఇద్దరు ఎంపీలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఎం. ఆరిఫ్‌‌, సి .థామస్‌లు ఉన్నారు . తాజా సస్పెన్షన్‌తో ఎంపీల బహిష్కరణ సంఖ్య 143కు చేరింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇప్పటికి వరకు మొత్తం 143 మంది విపక్ష సభ్యులపై ఇరు సభల సభాపతులు సస్పెన్షన్ వేటు వేశారు.


పార్లమెంట్ చరిత్రలో ఇంత మంది సభ్యులపై ఒకే సమావేశాల్లో సస్పెన్షన్‌ వేటు పడటం ఇదే మొదటి సారి. మరోవైపు విపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడమేంటని కేంద్ర ప్రభుత్వ తీరుపై విపక్షాల ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్‌కు నిరసనగా ఈ నెల 22వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని విపక్ష ఎంపీలు ప్రకటించారు.


Tags

Related News

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

Big Stories

×