BigTV English
Advertisement

Parliament: మరో ఇద్దరు ఎంపీలు సస్పెండ్.. మొత్తం 143 మందిపై వేటు.. పార్లమెంట్ చరిత్రలో రికార్డు..

Parliament: మరో ఇద్దరు ఎంపీలు సస్పెండ్.. మొత్తం 143 మందిపై వేటు.. పార్లమెంట్ చరిత్రలో రికార్డు..

Parliament: పార్లమెంట్‌లో ఎంపీల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. ఇవాళ మరో ఇద్దరు ఎంపీలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఎం. ఆరిఫ్‌‌, సి .థామస్‌లు ఉన్నారు . తాజా సస్పెన్షన్‌తో ఎంపీల బహిష్కరణ సంఖ్య 143కు చేరింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇప్పటికి వరకు మొత్తం 143 మంది విపక్ష సభ్యులపై ఇరు సభల సభాపతులు సస్పెన్షన్ వేటు వేశారు.


పార్లమెంట్ చరిత్రలో ఇంత మంది సభ్యులపై ఒకే సమావేశాల్లో సస్పెన్షన్‌ వేటు పడటం ఇదే మొదటి సారి. మరోవైపు విపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడమేంటని కేంద్ర ప్రభుత్వ తీరుపై విపక్షాల ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్‌కు నిరసనగా ఈ నెల 22వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని విపక్ష ఎంపీలు ప్రకటించారు.


Tags

Related News

Delhi Car Blast: ఒక్కరిని కూడా వదిలిపెట్టం.. ఢిల్లీలో పేలుడు ఘటనపై మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

Delhi Blast Case: ఢిల్లీ బ్లాస్ట్ కేసు.. మాస్టర్ మైండ్ డాక్టర్ ఉమర్? ముగ్గురు అరెస్ట్, తీగలాగితే డొంక కదలింది

Bihar Elections: బిహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ ప్రారంభం..

Delhi blast Update: ఎర్రకోట పేలుడు ఘటన.. ఇదిగో సీసీటీవీ ఫుటేజ్‌, కారులో ఉన్నది ఒక్కడే

Cold Weather: దేశవ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రత.. చీకటైతే చాలు.. చుక్కలు చూపిస్తున్న చలి

Delhi Red Fort blast Update: ఎర్రకోట పేలుడు ఘటన.. చిక్కిన కారు ఓనర్, పుల్వామా వాసి

Delhi Bomb Blast: దిల్లీ బాంబు పేలుడులో భయానక దృశ్యాలు.. రెండు ముక్కలై కారుపై పడిన మృతదేహం

Delhi Blasts: ఏ కోణాన్నీ కొట్టిపారేయడం లేదు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: అమిత్ షా

Big Stories

×