EPAPER

Odisha Maoists : ఒడిశాలో మావోయిస్టుల హల్‌చల్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి..

Odisha Maoists : ఒడిశాలో మావోయిస్టుల హల్‌చల్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి..

Odisha Maoists : ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బైపారిగూడ పరిధిలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. రామగిరి అటవీ ప్రాంతంలో ఎస్‌ఓజీతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. 10, 11వ తేదీల్లో రాత్రి రామగిరి అటవీ ప్రాంతంలో 20 మంది మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందుకున్న తరువాత కూంబింగ్‌ మొదలు పెట్టినట్లు సౌత్ రేంజ్ డీఐజీ రాజేష్ పండిట్ తెలిపారు.


ఒడిశా పోలీసులు, BSF, SOG జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు రాజేష్ పండిట్ చెప్పారు. ఎదురుకాల్పుల తర్వాత ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, ఒక టిఫిన్ బాంబు, 3 రైఫిళ్లు, డిటోనేటర్లు, సోలార్ మొబైల్ ఛార్జర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు మావో పుస్తకాలు, యూనిఫాం, గంజాయి ఇతర సామాగ్రిని పోలీసులు గుర్తించారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.


Tags

Related News

PM Modi: ప్రపంచానికి భారత్ ఆశాకిరణం.. ప్రధాని మోదీ

Sekhar Basha : మరో వివాదంలో ఆర్జే శేఖర్ బాషా .. సైబర్ క్రైమ్ లో కంప్లైంట్..

Lawrence Bishnoi : సినిమాను మించిన ట్విస్టులు .. లారెన్స్ బిష్ణోయ్ ను గ్యాంగ్ స్టర్ చేసిన సంఘటన ..

Prawns Biryani: దసరాకి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి, ఇలా వండితే సులువుగా ఉంటుంది

Brs Harish Rao : తెలంగాణపై ఎందుకంత వివక్ష ? రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలం

lychee seeds: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Big Stories

×