E-Paper
Advertisement

Odisha Maoists : ఒడిశాలో మావోయిస్టుల హల్‌చల్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి..

Odisha Maoists : ఒడిశాలో మావోయిస్టుల హల్‌చల్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి..
Advertisement

Odisha Maoists : ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బైపారిగూడ పరిధిలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. రామగిరి అటవీ ప్రాంతంలో ఎస్‌ఓజీతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. 10, 11వ తేదీల్లో రాత్రి రామగిరి అటవీ ప్రాంతంలో 20 మంది మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందుకున్న తరువాత కూంబింగ్‌ మొదలు పెట్టినట్లు సౌత్ రేంజ్ డీఐజీ రాజేష్ పండిట్ తెలిపారు.

ఒడిశా పోలీసులు, BSF, SOG జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు రాజేష్ పండిట్ చెప్పారు. ఎదురుకాల్పుల తర్వాత ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, ఒక టిఫిన్ బాంబు, 3 రైఫిళ్లు, డిటోనేటర్లు, సోలార్ మొబైల్ ఛార్జర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు మావో పుస్తకాలు, యూనిఫాం, గంజాయి ఇతర సామాగ్రిని పోలీసులు గుర్తించారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×