E-Paper
Advertisement

Opposition walks out of Lok Sabha: నీట్‌పై చర్చకు నిరాకరణ.. లోక్‌సభ నుంచి విపక్షాల వాకౌట్

Opposition walks out of Lok Sabha: నీట్‌పై చర్చకు నిరాకరణ.. లోక్‌సభ నుంచి విపక్షాల వాకౌట్
Advertisement

Opposition walks out of Lok Sabha(Telugu breaking news): నీట్ ప్రశ్నపత్నం లీక్ అంశంపై లోక్ సభ దద్దరిల్లుతోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే గందరగోళం నెలకొంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ మేరకు నీట్ ప్రశ్నపత్రం లీకేజీ విషయంపై చర్చించాలని లోక్ సభ స్పీకర్‌ ఓం బిర్లాను రాహుల్ గాంధీ కోరారు. నీట్ అంశంపై చర్చకు స్పీకర్ నిరాకరణతో లోక్‌సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి.

ప్రస్తుత సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ లేవని, వాయిదా తీర్మానాలను తీసుకోవడం కుదరదని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చిద్దామని స్పీకర్ అన్నారు. అయితే నీట్ విద్యార్థులకు పార్లమెంట్ నుంచి భరోసా కల్పించాలని రాహుల్ గాంధీ అన్నారు.

Advertisement

ధన్యవాదాల తీర్మానం తర్వాత నీట్ వ్యవహారంపై చర్చించాలని రాహుల్ కోరారు. అయితే నోటిసు ఇస్తే బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని స్పీకర్ వెల్లడంచారు. ఈ విషయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రతిపక్షాలు వినకుండా నీట్ అంశంపై చర్చించాలని పట్టుబట్టాయి. చివరికి స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

Tags

Related News

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×