E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Ayodhya :  ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య! 

Ayodhya :  ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య! 

Ayodhya : అయోధ్యలో పండగ వాతావరణం కనిపిస్తోంది. అయోధ్యాపురి పులకించిపోతోంది. బాల రామ విగ్రహ ప్రతిష్ఠకు మరికొన్ని రోజులే ఉండడంతో మందిర ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. శ్రీరాముడి అనుగ్రహంతో ఎక్కడా లోటు రాకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మందిర నిర్మాణానికి అపార ధనరాశి సమకూరింది. భక్తులకు ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు నడుస్తున్నాయి. అయోధ్య వెలిగిపోతోంది. జనవరి 22న ప్రాణప్రతిష్ఠకు వారం ముందు నుంచే పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. దీంతో శ్రీరామజన్మభూమిలో ఆధ్యాత్మిక వాతావరణం రెట్టింపైంది. స్థానికంగా దుకాణాలు, […]

India’s Remarkable 2023 : 2023లో భారత్ రికార్డుల మోత..!
Rahul Gandhi : ప్రతి ఆడబిడ్డకు ఆత్మగౌరవమే మొదటి ప్రాధాన్యత.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..
PM Modi : దేశ కీర్తిని పెంచారు.. భారత అథ్లెట్లపై మోడీ ప్రశంసలు..
World Wide Elections List :  2024.. ఎన్నికల నామ సంవత్సరం..!
Indian Household Savings : పడిపోయిన పొదుపు.. పెరిగిన రుణ భారం..!
Corona Cases : బాపట్లలో కరోనా కలకలం.. దేశంలో పెరుగుతున్న కొత్తవేరియంట్ కేసులు
MS Dhoni : పాక్ నుంచి ధోనికి పిలుపు.. ఎందుకో తెలుసా?
Ayodhya: అదిగదిగో అయోధ్య.. మర్యాద పురుషోత్తముడి మహిమాన్విత రాజ్యం..

Ayodhya: అదిగదిగో అయోధ్య.. మర్యాద పురుషోత్తముడి మహిమాన్విత రాజ్యం..

Ayodhya: అయోధ్యానగరి ముస్తాబవుతోంది. శ్రీరామ పట్టాభిషేకానికి సిద్ధమవుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. వేల సంవత్సరాల తర్వాత మళ్లీ అయోధ్యాపురిలో వెలుగులు కనిపిస్తున్నాయి. శ్రీరామ జన్మభూమి పులకించిపోతోంది. శ్రీరామ రాజ్యం రారమ్మంటోంది. ధర్మం నాలుగు పాదాలూ నడిచిన నేలలో విల్లంబులు చేత ధరించి, కమలంపై ఆసీనుడైన బాల రాముడి దివ్య రూపం దర్శించుకునేందుకు భక్తజనకోటి వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఎప్పటి త్రేతాయుగం.. ఎప్పటి కలియుగం.. శ్రీరామ దర్శనం కోసం యుగాల నిరీక్షణకు తెరపడిన అత్యద్భుత సందర్భమిది. సత్యం, […]

Rewind 2023: 2023లో జరిగిన అతిపెద్ద 11 సంఘటనలు ఇవే..!
Arindam Bagchi : ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ ను అప్పగించండి.. పాక్‌ ను కోరిన భారత్..

Arindam Bagchi : ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ ను అప్పగించండి.. పాక్‌ ను కోరిన భారత్..

Arindam Bagchi : ముంబైలో మారణహోమం సృష్టించిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు..ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని భారత్‌ ప్రభుత్వం..పాక్ ప్రభుత్వాన్ని కోరింది. సయీద్ ను అప్పగించాలని పాకిస్తాన్‌ ను భారత్‌ అడిగినట్లు భారత విదేశాంగ మంత్రిశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌న్ బాగ్చి తెలిపారు. దేశంలో మారణహోమం సృష్టించిన అనేక కేసుల్లో.. హఫీజ్‌ సయీద్‌ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని భారత్ వెల్లడించింది. దీనిపై హఫీజ్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ..భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాక్‌ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన పంపినట్లు..అధికార ప్రతినిధి బాగ్చి తెలిపారు.

Farooq Abdullah : ఫరూక్ అబ్దుల్లా నోట.. రాముడి మాట..అయోధ్య మందిరంపై సంచలన కామెంట్స్..
PM Modi : జనవరి 22 కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది.. అయోధ్య పర్యటనలో మోదీ.
ISRO : న్యూ ఇయర్ వేళ మరో ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లనున్న ఎక్స్‌ పో రాకెట్..

Big Stories

×