BigTV English
Advertisement

Arindam Bagchi : ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ ను అప్పగించండి.. పాక్‌ ను కోరిన భారత్..

Arindam Bagchi : ముంబైలో మారణహోమం సృష్టించిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు..ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని భారత్‌ ప్రభుత్వం..పాక్ ప్రభుత్వాన్ని కోరింది. సయీద్ ను అప్పగించాలని పాకిస్తాన్‌ ను భారత్‌ అడిగినట్లు భారత విదేశాంగ మంత్రిశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌న్ బాగ్చి తెలిపారు. దేశంలో మారణహోమం సృష్టించిన అనేక కేసుల్లో.. హఫీజ్‌ సయీద్‌ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని భారత్ వెల్లడించింది. దీనిపై హఫీజ్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ..భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాక్‌ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన పంపినట్లు..అధికార ప్రతినిధి బాగ్చి తెలిపారు.

Arindam Bagchi : ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ ను అప్పగించండి.. పాక్‌ ను కోరిన భారత్..

Arindam Bagchi : ముంబైలో మారణహోమం సృష్టించిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు..ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని భారత్‌ ప్రభుత్వం..పాక్ ప్రభుత్వాన్ని కోరింది. సయీద్ ను అప్పగించాలని పాకిస్తాన్‌ ను భారత్‌ అడిగినట్లు భారత విదేశాంగ మంత్రిశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌న్ బాగ్చి తెలిపారు.


దేశంలో మారణహోమం సృష్టించిన అనేక కేసుల్లో.. హఫీజ్‌ సయీద్‌ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని భారత్ వెల్లడించింది. దీనిపై హఫీజ్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ..భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాక్‌ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన పంపినట్లు బాగ్చి తెలిపారు.

ఒక నిర్దిష్ట కేసులో విచారణను ఎదుర్కొనేందుకు అతనిని భారత్‌కు అప్పగించాలని తాము పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధిత సహాయక పత్రాలతోపాటు.. అభ్యర్థనను అందించామని బాగ్చీ చెప్పారు. దేశంలో అనేక మంది భారతీయుల చావుకు కారణమైన హఫీజ్‌ సయీద్‌.. అనేక కేసుల్లో మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా ఉన్నాడని..ఆ కారణంతోనే అతన్ని విచారించేందుకు భారత్‌కు అప్పగించాలని పాక్ ప్రభుత్వాని కోరామన్నారు.


Tags

Related News

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Big Stories

×