E-Paper
Advertisement

PM Modi : దేశ కీర్తిని పెంచారు.. భారత అథ్లెట్లపై మోడీ ప్రశంసలు..

PM Modi : ఈ ఏడాది క్రీడా రంగంలో భారత అథ్లెట్లు సాధించిన విజయాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో ప్రధాని క్రీడా రంగం గురించి మాట్లాడుతూ.. భారత క్రీడాకారులపై ప్రశంసలు కురిపించారు. ఆసియా క్రీడలతోపాటు వివిధ టోర్నీలో భారత అథ్లెట్లు సత్తా చాటారని కొనియాడారు. ‘ఈ సంవత్సరం మన అథ్లెట్లు గొప్ప ప్రదర్శన చేశారన్నారు. ఆసియా గేమ్స్‌లో 107 పతకాలు గెలుచుకున్నారన్నారు. ఆసియన్ పారా గేమ్స్‌లో 111 మెడల్స్ సాధించారు.

PM Modi : దేశ కీర్తిని పెంచారు.. భారత అథ్లెట్లపై మోడీ ప్రశంసలు..

PM Modi : ఈ ఏడాది క్రీడా రంగంలో భారత అథ్లెట్లు సాధించిన విజయాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో ప్రధాని క్రీడా రంగం గురించి మాట్లాడుతూ.. భారత క్రీడాకారులపై ప్రశంసలు కురిపించారు. ఆసియా క్రీడలతోపాటు వివిధ టోర్నీలో భారత అథ్లెట్లు సత్తా చాటారని కొనియాడారు. ఈ సంవత్సరం మన అథ్లెట్లు గొప్ప ప్రదర్శన చేశారన్నారు. ఆసియా గేమ్స్‌లో 107 పతకాలు గెలుచుకున్నారన్నారు. ఆసియన్ పారా గేమ్స్‌లో 111 మెడల్స్ సాధించారని పేర్కొన్నారు.

వన్డే వరల్డ్ కప్‌లో భారత క్రికెటర్ల ప్రదర్శన అందరి హృదయాలను గెలుచుకుందని మోడీ కొనియాడారు. మహిళల జట్టు అండర్-19 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవడం స్ఫూర్తిదాయకమన్నారు. ఇతర క్రీడల్లోనూ మన ఆటగాళ్లు సాధించిన విజయాలు దేశం కీర్తిని పెంచాయన్నారు. వచ్చే ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌లోనూ సత్తాచాటాలని ఆకాంక్షించారు. దేశం మొత్తం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు.

Tags

Related News

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

Big Stories

×