E-Paper
Advertisement
AIR INDIA | లక్షలు తీసుకుంటూ ఎయిర్ ఇండియా చెత్త సర్వీస్.. ప్రయాణికురాలి ఆవేదన
Gautam Adani | ఆసియా కుబేరుల జాబితాలో అదానీ మళ్లీ టాప్.. రెండో స్థానంలో ఎవరంటే?
Sharad Mohol : సొంత ముఠా సభ్యులే కాల్పులు.. పుణెలో గ్యాంగ్‌స్టర్ హత్య..
Bharat Jodo Nyay Yatra : రాహుల్ గాంధీ యాత్ర.. లోగో, స్లోగన్ విడుదల..
Maharashtra : పోలీసును చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే.. బీజేపీ నేత తీరుపై విమర్శలు..
One Nation One Election | జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ కీలక నిర్ణయం.. ప్రజా సూచనల ఆహ్వానం
Ravisutanjani Kumar | మోదీ నుంచి అభినందనలు అందుకున్న మోసగాడు ఇతనే.. ఫేక్ డిగ్రీలలో మాస్టర్!
Indian Navy Rescue: నౌక హైజాక్.. సముద్రపు దొంలకు చుక్కలు చూపించిన ఇండియన్ నేవీ
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో దారుణం.. తాంత్రికుడి దెబ్బలకు మహిళ బలి..
Rahul Gandhi: మార్పు కోసం రాహుల్ సిద్ధం.. ప్రజావాదానికి రూపంగా భారత్ జోడో న్యాయ యాత్ర
Bharat Jodo Nyay Yatra: జనవరి 14 నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్ర.. సంచలనమవుతుందా?
Train Derail: పట్టాలు తప్పిన ఎక్స్ ప్రెస్ రైలు.. రాజస్థాన్ లో ఘటన
Chandigarh: ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ రైడ్స్.. భారీగా డబ్బు, తుపాకులు స్వాధీనం..
Swati Maliwal :  ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ కు రాజ్యసభ ఛాన్స్ .. అభ్యర్థిగా ఎంపిక చేసిన ఆప్..

Swati Maliwal : ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ కు రాజ్యసభ ఛాన్స్ .. అభ్యర్థిగా ఎంపిక చేసిన ఆప్..

Swati Maliwal: ఢిల్లీ తో పాటు ఈశాన్య రాష్ట్రం సిక్కింలో నాలుగు స్థానాలకు జనవరి 19న రాజ్యసభ ఎన్నికలు ఎలక్షన్ కమీషన్ నిర్వహించనుంది. ముగ్గురు అభ్యర్థులను ఈ ఎన్నికలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ నామినేట్‌ చేసింది. ఢీల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ అభ్యర్థిగా ప్రకటించిన పేర్లలో ఉన్నారు . స్వాతి మాలీవాల్ ను తమ అభ్యర్థిగా నామినేట్‌ చేస్తున్నట్లు పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ ప్రకటించింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జనవరి 2న ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నెల 9వ తేదీలోగా నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయాలి.

Big Stories

Advertisement
×