BigTV English
Advertisement

Maharashtra : పోలీసును చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే.. బీజేపీ నేత తీరుపై విమర్శలు..

Maharashtra : పోలీసును చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే.. బీజేపీ నేత తీరుపై విమర్శలు..
Telugu news live today

Maharashtra latest news(Telugu news live today):

పోలీసు అధికారిపై బీజేపీ ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ పుణెలోని సాసూన్‌ ఆస్పత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అజిత్‌ పవార్‌తోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ప్రోగామ్ కు హాజరయ్యారు. వేదిక నుంచి కిందకు దిగుతున్న బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌ కాంబ్లే పట్టు కోల్పోయి కింద పడబోయారు.


దీంతో ఆయన పక్కనే ఉన్న పోలీసు చెంపపై కొట్టారు. సునీల్‌ కాంబ్లే పుణె కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోలీసుపై ఆయన చర్యను ప్రజలు విమర్శిస్తున్నారు. కార్యక్రమానికి ఆహ్వానించే పత్రికలో తన పేరు లేకపోవడమే కోపానికి కారణమని అందువల్లే సహనం కోల్పోయి ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది


Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×