E-Paper
Advertisement
Drishti 10 Starliner : నౌకా దళంలోకి మరో అస్త్రం.. అందుబాటులోకి దృష్టి 10 స్టార్ లైనర్..
Marathon Punching : పంచ్‌లతో రికార్డులన్నీ పచ్చడి..! గిన్నిస్‌లోకి ఇండియన్!
Corona : కరోనాతో నలుగురి మృతి.. కొత్తగా 605 కొవిడ్‌ కేసులు..
Suchana Seth | 5 స్టార్ హోటల్‌లో 4 ఏళ్ల బాలుడి హత్య.. థ్రిలర్ సినిమాను తలపించే ట్విస్ట్!
Rahul Gandhi :  భారత్ జోడో న్యాయ్ యాత్రకు అడ్డంకులు.. మణిపూర్ ప్రభుత్వం అనుమతులు నిరాకరణ..
Mumbai: విషాదం.. క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి..
Lakshadweep : లక్షద్వీప్‌లో కొత్త ఎయిర్‌పోర్టు.. యోచనలో కేంద్రం..!
Boeing 737 MAX : బోయింగ్‌ కలకలం.. ఓ విమానంలో లోపాన్ని గుర్తించిన డీజీసీఏ..

Boeing 737 MAX : బోయింగ్‌ కలకలం.. ఓ విమానంలో లోపాన్ని గుర్తించిన డీజీసీఏ..

Boeing 737 MAX : భారత్‌లో కూడా బోయింగ్‌ 737 మ్యాక్స్ విమానంలో ఓ లోపం బయటపడినట్లు డీజీసీఏ ప్రకటించింది. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం విమానాలు వైమానిక రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇటీవల వీటిల్లో పలు లోపాలు బయటపడ్డాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్‌లైన్స్‌లలో ప్రభుత్వాలు తనిఖీలు చేపట్టాయి. తాజాగా భారత్‌లోనూ వైమానిక రంగ నియంత్రణ సంస్థ (డీజీసీఏ) దీనిపై దృష్టి సారించింది. దేశంలో ఈ రకం విమానాలు మొత్తం 40 ఉన్నాయి. వీటిలో ఆకాశ ఎయిర్‌ (22), ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (9) స్పైస్‌ జెట్‌ (9)లను నడుపుతున్నాయి.

National Sports Awards :  అర్జున అవార్డ్ అందుకున్న షమి.. సాత్విక్‌ – చిరాగ్‌ జోడికి ఖేల్‌రత్న..
Fatima Sheikh : మనం మరచిన మహనీయురాలు.. ఫాతిమా షేక్..!
Ayodhya : అయోధ్యకు తరలి వచ్చిన నేపాలి భక్తులు.. అత్తారింటి నుంచి రామయ్యకు కానుకలు.
Haryana : ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధానికి 500 మంది విద్యార్థినుల లేఖ..

Haryana : ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధానికి 500 మంది విద్యార్థినుల లేఖ..

Haryana : యూనివర్సిటీ ప్రొఫెసర్ తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ 500 మంది విద్యార్థినులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్‌కు లేఖ రాశారు. హర్యానాలోని చౌదరి దేవీలాల్ యూనివర్సిటీ విద్యార్థినులు తమను వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్‌‌ను సస్పెండ్ చేసి హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని లేఖలో వారు డిమాండ్ చేశారు. వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ అజ్మేర్‌సింగ్ మాలిక్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హోంమంత్రి అనిల్ విజ్, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ, […]

Karnataka : గోవా టు కర్ణాటక.. నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన సీఈఓ..
Saraswati Agarwal : అయోధ్య రామ మందిరం కోసం.. 30 ఏళ్లుగా మౌన దీక్ష ..

Big Stories

Advertisement
×